నిజామాబాద్

జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ

నిజామాబాద్‌,సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) : తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జిల్లాలో భారీగా బతుకమ్మ పండగను నిర్వహిస్తామని ప్రకటించారు.  బతుకమ్మ వేడుకలకు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొంటారని జాగృతి మహిళా …

అడపాదడపా వర్షాలతో చెరువుల్లోకి నీరు

నిజామాబాద్‌,సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) :   జిల్లాలో ఇటీవల పలు మండలాల్లో  అత్యధికంగా వర్షం కురిసింది.  దీంతో ఆయా మండలలోని గ్రామ చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో  …

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతోనే ఎరువుల కొరత

– కేంద్రం సంమృద్ధిగానే ఎరువులు అందించింది – బీజేపీ ఎంపీ అర్వింద్‌ నిజామాబాద్‌, సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :  రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతోనే రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు …

నడ్డాపై విమర్శలు అహంకార హేతువు: పల్లె

నిజామాబాద్‌,ఆగస్ట్‌20 (జనం సాక్షి)  : బిజెపి కార్యనిర్వాహక అధ్యక్షుడు జెపి నడ్డాపై కెటిఆర్‌ చేసిన విమర్శలు బాధ్యతా రహితమని బిజెపి జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి అన్నారు. …

ఉపాధి కూలీలందరికి పనులు

నిజామాబాద్‌,ఆగస్ట్‌19 (జనం సాక్షి) : గ్రామాల్లోని కూలీలందరికి ఉపాధి కల్పిస్తామని అధికారులు అన్నారు. హరితహారంలో భాగంగా ఈ ఏడాది జూన్‌లో ఉపాధిహావిూ పథకం ద్వారా జిల్లాలో మొక్కలు …

పేదలకు భూములను ఇవ్వాల్సిందే

11వ రోజుకు చేరిన ధర్నాలు నిజామాబాద్‌,ఆగస్ట్‌17(జనం సాక్షి): కందకుర్తి రైతులు తమ భూముల కోసం చేస్తున్న ధర్నా 11వ రోజుకు చేరింది.  తమ పట్టాలు ఇచ్చేంత వరకు …

హావిూల అమలులో నిర్లక్ష్యం: తాహిర్‌ బిన్‌

నిజామాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి):  తప్పుడు వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్‌, ప్రధాని నరేంద్రమోడీలకు బుద్ధి చెప్పాలని డిసిసి అధ్యక్షుడు తాహిర్‌ బిన్‌ పిలుపునిచ్చారు.  కేవలం సోనియా గాంధీ ధృడసంకల్పం …

గ్రామాలను పచ్చగా తీర్చిదిద్దండి: ఎమ్మెల్యే

కామారెడ్డి,జూలై25(జ‌నంసాక్షి): ప్రతీ గ్రామాన్ని నందనవనంలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులదేనని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌ అన్నారు. అన్ని మండలాల్లోని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీలు ఉమ్మడిగా  …

నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

ఇందుకు అందరూ ముందుకు రావాలి నిజామాబాద్‌,జూలై25(జ‌నంసాక్షి):  కేంద్ర ప్రభుత్వం దేశంలోని 256 జిల్లాల్లో జూలై 1 నుంచి జలశక్తి అభియాన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిందని కృషి విజ్ఞాన కేంద్రం …

నిజామాబాద్‌లో విషాదం

కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారుల మృతి నిజామాబాద్‌,జులై24(జ‌నంసాక్షి): నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ముజాహిద్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మంగళవారం రాత్రి …

తాజావార్తలు