నిజామాబాద్

నేడు నిజామాబాద్‌లో..

మంత్రి కేటీఆర్‌ పర్యటన – బైపాస్‌లో ఐటీ హబ్‌ శంకుస్థాపన చేయనున్న మంత్రి నిజామాబాద్‌, జులై31(జ‌నం సాక్షి) : రాష్ట్ర ఐటీ, పురపాలక, మైనింగ్‌ శాఖల మంత్రి …

యువకుడి దారుణహత్య

నిజామాబాద్‌,జూలై28(జ‌నం సాక్షి): ఓ యువకుడిని దారుణంగా హత్య చేయడమే గాకుండా గుర్తుపట్టకుండా నది ఒడ్డులో పాతరేశారు. ఈ ఘటన జిల్లాలోని కోటగిరి మండలం కోడిచర్ల గ్రామ శివారులో …

మొక్కలు నాటడం తప్పనిసరి కావాలి: డిఆర్‌డివో పిడి

కామారెడ్డి,జూలై28(జ‌నం సాక్షి): ఈ సంవత్సరం హరితహారంలో భాగంగా జిల్లాకు కోటీ 32 లక్షల మొక్కలు నాటేలా లక్ష్యంగా నిర్ణయించామని డీఆర్డీవో పిడి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. మొక్కలతోనే పర్యావరణ …

అధికారమే లక్ష్యంగా బిజెపి పోరు

కామారెడ్డి,జూలై28(జ‌నం సాక్షి): 2019 ఎన్నికల్లో బిజెపిని తెలంగాణలో అధికారంలోకి రావడం లక్ష్యంగా గ్రామస్థాయిలో పార్టీని పటిష్టపరచడానికి కృషి చేస్తామని జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి అన్నారు. కేంద్రంలో …

పగిలిన మిషన్‌భగీరథ పైప్‌లైన్‌..

– ఇళ్లలోకి చేరిన నీరు – తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న గ్రామస్తులు కామారెడ్డి, జులై27(జ‌నంసాక్షి) : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్‌ తండాలో శుక్రవారం మిషన్‌ …

ఫీజు రియంబర్స్‌మెంట్‌ చెల్లించాలి

నిజామాబాద్‌,జూలై27(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేసి పేద విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని ఎబివిపి కోరింది. పేదవిద్యార్తులను ఇప్పటికీ టిసిలు ఇవ్వకుండా, …

నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో గ్రీన్‌ ఛాలెంజ్‌

నిజామాబాద్‌,జూలై26(జ‌నంసాక్షి): నిజామాబాద్‌ నీటి పారుదల శాఖ ఎగ్జికుటివ్‌ ఇంజినీర్‌ పి. రాధకిషన్‌ రావు ఇచ్చిన గ్రీన్‌ ఛాలెంజ్‌ స్వీకరిస్తు,నీటి పారుదల శాఖ కార్యాలయ ఆవరణలో గురువారం ఉపకార్య …

రాయితీపై వ్యవసాయ పరికరాలు

  నిజామాబాద్‌,జూలై26(జ‌నంసాక్షి): వ్యవసాయ పెట్టుబడికి తోడు రాష్ట్రంలో వ్యవసాయంలో యాంత్రీకరణ పరికరాలను రైతులకు రాయితీపై అందించనున్నట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. రైతులు నూతన ఆధునాతన పరికరాలతో వ్యవసాయం చేస్తే, …

కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి: డిసిసి

నిజామాబాద్‌,జూలై26(జ‌నంసాక్షి): కోటి ఆశలతో ఆవిర్భవించిన కొత్త రాష్ట్రం నలుగురు కుటుంబ సభ్యుల దోపిడీ ప్రభుత్వంగా మారిందని డిసిసి అధ్యక్షుడు తాహిర్‌బిన హుదాన్‌ అన్నారు. సంపన్న రాష్ట్రాన్ని దివాళా …

పసుపురైతు సమస్యలను పట్టించుకోని బిజెపి

నిజామాబాద్‌,జూలై26(జ‌నంసాక్షి):పసుపు బోర్డు సాధన, మద్దతు ధర కోసం మరో పోరాటానికి పసుపు రైతులు సిద్ధం కావాలని తెలంగాణ పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు …