నిజామాబాద్

ప్రభుత్వ ప్రోత్సాహం మరువలేనిది

నిజామాబాద్‌,జూలై11(జ‌నం సాక్షి): మిషన్‌ కాకతీయతో చెరువుల్లో నీరు చేరడంతో పాటు ప్రభుత్వప్రోత్సాహం కారణంగా మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెరిగాయని మత్స్యకార సంఘాల నేతలు అన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో …

మొక్కలను నాటేందుకు దత్తత తీసుకోవాలి: కలెక్టర్‌

కామారెడ్డి,జూలై10(జ‌నంసాక్షి): వాతావరణంలో అసమానతలు తొలగించేందుకు పర్యావరణాన్ని రక్షించడంలో మొక్కలు పెంపకం తప్పనిసరి అని కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మమేకం కావాలని అన్నారు. …

అమరవీరుల పేరుతో ప్రజలకు అన్యాయం: డిసిసి

నిజామాబాద్‌,జూలై10(జ‌నం సాక్షి): అమరవీరుల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో రైతులను ఆదుకోకుండా అన్ని వర్గాలకు అన్యాయం చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బీన్‌ హందాన్‌ …

20నుంచి కేంద్రీయ విద్యాలయం తరగతులు

నిజామాబాద్‌,జూలై9(జ‌నం సాక్షి): నిజామాబాద్‌ జిల్లా వాసుల ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. కేంద్రీయ విద్యాలయం కోసం ఏళ్ల ఎదురుచూపులు ఫలించాయి. నిజామాబాద్‌కు కేంద్రీయ విద్యాలయం రావడంపై విద్యార్థులు, …

జిల్లాలో అడవుల విస్తీర్ణానికి కృషి

పెద్ద ఎత్తున ఒక్కలు నాటేలా ప్రణాళిక: అటవీ శాఖ కామారెడ్డి,జూలై9(జ‌నం సాక్షి): కామారెడ్డి జిల్లాలో అటవీప్రాంతం తక్కువని, పలుచగా ఉన్న అటవీ ప్రాంతాల్లో విస్తారంగా మొక్కలు నాటి …

కాళేశ్వరంతో బంగారు తెలంగాణ సాధ్యం

నిజామాబాద్‌,జూలై7(జ‌నం సాక్షి): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అద్భుతమని జిల్లాకు చెందిన పలువురు రైతులు అన్నారు. ఎంపి కవిత ప్రోత్సాహంతో పలువురు కాళేశ్రం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు పూర్తి …

కవితను మళ్లీ గెలిపిస్తే .. 

తాను రాజకీయ సన్యాసం తీసుకుంటా – కేటీఆర్‌కు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి సవాల్‌ – కేసీఆర్‌కు ఫాంహౌజ్‌ తప్ప పాలన పట్టడం లేద – కవిూషన్లు దండుకోవటమే …

బీమా వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు

నిజామాబాద్‌,జూలై5(జ‌నం సాక్షి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రైతు బీమా పథకం అర్హులైన ప్రతి రైతు వర్తించేలా నిరంతర పక్రియ కొనసాగుతుందని జిల్లా వ్యవసాయ శాఖధికారి మేకల గోవింద్‌ …

చేపవిత్తనాల కోసం దళారులను ఆశ్రయించవద్దు

అవసరం మేరకు సంఘాలకు ప్రభుత్వమే సరఫరా నిజామాబాద్‌,జూలై5(జ‌నం సాక్షి): మత్స్య కారులు దళారులను ఆశ్రయించి చేప పిల్లల విత్తనాలను కొనుగోలు చేసి చెరువుల్లో వదులు కోవద్దని జిల్లా …

ఫసల్‌బీమాతో రైతులను ఆదుకోండి

కేంద్రపథకాన్ని విస్తృతం చేయాలి నిజామాబాద్‌,జూలై4(జ‌నం సాక్షి ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమానికి కృషి చేయాలని డిమాండ్‌ కిసాన్‌సంఘ్‌ జిల్లా నాయకులు చేశారు.అనేకమంది రైతులు ఫసల్‌ …