నిజామాబాద్

గుడుంబా తయారీదారులపై బైండోవర్ కేసులు

గుడుంబా విక్రయిస్తే కఠిన చర్యలు:గూడూరు ఎక్సైజ్ సిఐ బిక్షపతి కొత్తగూడ అక్టోబర్ 14 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని దుర్గారం,పోగుల్లపల్లి గ్రామాలలో నాటుసార అమ్మకం దారులపై ఎక్సైజ్ …

దళిత బంధు లబ్ధిదారునికి కారు అందజేసిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు…

…మెట్పల్లి జనంసాక్షి రిపోర్టర్ వెంకటేశ్వర్లు… మెట్పల్లి టౌన్ ,అక్టోబర్ 14 , జనంసాక్షి మెటుపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో దళిత బంధు లబ్ధిదారునికి ఎమ్మెల్యే …

*నాటు సారాయి తయారు, రవాణా, అమ్మకాలు, జరిపే వారిపై కఠిన చర్యలు ఎక్సైజ్ సీఐ రాధ*

…జనం సాక్షి రిపోర్టర్ వెంకటేశ్వర్లు మెట్ పల్లి… మెట్పల్లి టౌన్ ,అక్టోబర్ 14, జనంసాక్షి మెట్పల్లి పట్టణంలో ఎక్సైజ్ సీఐ రాధా పత్రిక సమావేశంలో మాట్లాడుతూ… మెట్పల్లి …

మంత్రి కేటిఆర్ ఆశిస్సులు తీసుకున్న తెరాస రాష్ట్ర నాయకులు ఛంటి రాహుల్ కిరణ్

రాయికోడ్ అక్టోబర్14 జనం సాక్షి తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ఐటిశాఖ మంత్రి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మర్యాద …

పలువురి ని పరామర్శించిన జడ్పిటిసి నాగమణి

అశ్వరావుపేట అక్టోబర్ 14( జనం సాక్షి ) అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలంలో పలు గ్రామాలను ములకలపల్లి జడ్పిటిసి సున్నం నాగమణి సందర్శించారు. లింగాలపల్లి గ్రామంలో అనారోగ్యంతో …

పి డీ ఎస్ బియ్యం పట్టివేత

చింతల మానేపల్లి జనంసాక్షి :మండలంలోని గూడెం బ్రిడ్జి వద్ద పి డి ఎస్ బియ్యం పట్టుకున్నట్లు చింతలమానేపల్లి ఎస్ఐ విజయ్ తెలిపారు. ఉదయం 3నుండి 6గంటల ప్రాంతంలో …

గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్న ఎల్లమ్మ పండుగ 5వ వార్షికోత్సవం.

 ఏర్గట్ల అక్టోబర్ 14 ( జనంసాక్షి ): నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ పండుగ ఐదవ వార్షికోత్సవం  ఐదు రోజులు ఘనంగా …

*ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిఆర్టియు టిఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి గారిని గెలిపించండి.*

శ్రీరంగాపురం: అక్టోబర్ 14 (జనంసాక్షి): శ్రీరంగాపురం మండలంలో  ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేసేందుకు అర్హత కలిగిన ఉపాధ్యాయులందరికీ పి ఆర్ టి యు టి యస్ …

కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరూరి రమేష్

హన్మకొండ బ్యూరో 14 అక్టోబర్ జనంసాక్షి కాజీపేట మండలానికి చెందిన 59మంది కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు  59లక్షల 06వేల 844రూపాయల విలువగల చెక్కులను మడికొండ …

జర్నలిస్ట్ శ్రీనివాస్ కు నివాళులర్పించిన టియూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధానకార్యదర్శి విరహత్అలీ,

రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి జగదేవ్ పూర్, అక్టోబర్ 14 (జనంసాక్షి): రోడ్డు ప్రమాదంలో గురువారం రాత్రి ఆకస్మికంగా మృతి చెందిన …