మహబూబ్ నగర్

విద్యార్థులు మూఢనమ్మకాలు వీడనాడాలి,

  -తహసిల్దార్ రవీందర్,     మల్లాపూర్ (జనం సాక్షి )ఆగస్టు ‌‌:27 విద్యార్థులు మూఢనమ్మకాలు వీడనాడాలని తహసిల్దార్ రవీందర్ అన్నారు. మల్లాపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా …

రోడ్డెక్కిన నిరసన తెలిపిన విద్యార్థులు పి ఎన్ పి ఎస్ నాయకులు

పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని పి ఎన్ పి ఎస్ ఆధ్వర్యంలో రోడ్డుపై కూర్చొని  నిరసన తెలిపిన దోమ ప్రభుత్వ పాఠశాల  విద్యార్థులు దోమ ఆగష్టు 27(జనం …

రమణాచారిని కలిసిన ఆలయ చైర్మన్

మల్దకల్ఆగస్టు 27 (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారిని మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ ప్రహల్లాద రావు, అలంపూర్ శ్రీ …

గద్వాల ఆర్టీసీ డిపో ఆద్వర్యంలో రక్తదాన శిభిరం ప్రారంభించిన డిపో‌ మేనేజర్ శ్రీనివాస్ *

రక్త దానం చేయండి ప్రాణ దాతలు కండి * గద్వాల ఆర్ సి.ఆగస్ట్ 27 (జనం సాక్షి); గద్వాల జిల్లాలో నీ స్వతంత్ర్య వజ్రొత్సవాల సందర్భంగా గద్వాల …

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి న్యూస్

ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయంతోనే సత్వర న్యాయ సేవలు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి. రాజేష్ బాబు. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు27(జనంసాక్షి): ప్రజలు, బాధితులకు సత్వర …

అల్లాపూర్ లో రెవెన్యూ సదస్సు కార్యక్రమం ఎమ్మార్వో రాజయ్య

రాయికోడ్ జనం సాక్షి ఆగస్టు27  రాయికోడ్ మండలంలోని  అల్లాపూర్ గ్రామంలో  రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది .ఎమ్మార్వో రాజయ్య మాట్లాడుతూ  భూ రికార్డుల్లో  ఏవైనా తప్పులు ఉన్న చో మీ …

మొక్కల సంరక్షణలో అశ్రద్ధ చేస్తే కఠిన చర్యలు

— జెడ్పి సీఈవో విద్యాలత టేకులపల్లి, ఆగస్టు 27( జనం సాక్షి ): హరితహారం లో భాగంగా నాటుతున్న ప్రతి మొక్కను సంరక్షించడంలో అలసత్వం వహిస్తే కఠిన …

గణేష్ విగ్రహాల ఏర్పాటుకు ఆన్లైన్ ధరఖాస్తు

           జిల్లా ఎస్పీ కె.అపూర్వరావు వనపర్తి:ఆగస్టు 27 (జనంసాక్షి) గణేష్ నవరాత్రి ఉత్సవాలను జిల్లాలో కులమతాలకు అతీతంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకునే …

బహిరంగ ప్రదేశాలలో మత్తుపదార్థాలు నిషేధం

ఎస్ఐ తాజుద్దీన్ వెంకటాపూర్ (రామప్ప)జనం సాక్షి ; యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం ప్రదేశాలలో తో పాటు మండల వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం ధూమపానం …

మట్టి వినాయకులనే పూజించాలి కార్పొరేటర్

అల్వాల్ (జనంసాక్షి) ఆగస్టు 27 అల్వాల్ సర్కిల్ వెంకటాపురం డివిజన్ లోని జిహెచ్ఎంసి ఏర్పాటు చేసిన మట్టి వినాయకులను ప్రజలకు అందజేసిన కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ …