మహబూబ్ నగర్

మైనార్టీ యువతకు ఉపాధి కల్పించడానికి 50 కోట్లు మంజూరు.,.

 నిధులు మంజూరుకు కృషిచేసి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్ కు,సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు.,.                …

నిరుపేద కుటుంబాల అభ్యున్నతికే దళితబంధు :ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి

జోగులాంబ గద్వాల బ్యూరో చీఫ్ (జనంసాక్షి) జూలై 19 :  గద్వాల పట్టణంలో 3వ వార్డ్ చెందిన  శ్రీమతి భాగ్యమ్మ  దళిత బంధు లబ్ధిదారులకు  ఎంపికైన అయినా …

మానవత్వం చాటిన అయిజ పోలీస్ శాఖ

అయిజ,జులై 16 (జనం సాక్షి): జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీ పరిధిలో ఎస్సై నరేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆర్ & బి రోడ్లపై వర్షాల …

యస్ ఐ ని సన్మానించిన బిజెవైఎం నాయకులు

మక్తల్ జూలై 16 (జనంసాక్షి) నూతన యస్ ఐ గా పర్వతాలు గారు భాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మక్తల్ బీజేవైఎం నాయకులు మఖ్తల్ పోలిస్ స్టేషన్ సన్మానం …

క్రీడాకారులను అభినందిస్తూ సన్మానించిన ఎస్పి వెంకటేశ్వర్లు

క్రీడా పాఠశాలకు ఎంపికైన మక్తల్ విద్యార్థులు మక్తల్, జూలై 16 (జనం సాక్షి న్యూస్)   క్రీడా పాఠశాలకు ఎంపికైన మక్తల్ విద్యార్థులను శనివారం నారాయణపేట జిల్లా …

*జర్నలిస్ట్ జమీర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

*: మందడి చిరంజీవి పెబ్బేరు జూలై 16 ( జనంసాక్షి ): విధి నిర్వహణలో అమరుడైన జగిత్యాల ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యం …

నిరుపేద కుటుంబాల అభ్యున్నతికే దళితబం

ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 16 : గద్వాల పట్టణంలో 3వ వార్డ్ చెందిన శ్రీమతి భాగ్యమ్మ దళిత …

జిల్లా వ్యవసాయ అధికారిని ఆకస్మిక తనిఖీలు

జూలై 15 జనంసాక్షి : జిల్లా వ్యవసాయ అధికారిని కె.అనురాధ ఆకస్మికంగా మండలంలోని దత్తప్పగూడెం, అనాజిపురం రైతు వేదిక పరిధిలోని పాలడుగు,అనాజిపురం గ్రామాలలో వ్యవసాయ శాఖ నూతనంగా …

ప్లాస్టిక్ అమ్మితే జరిమానా

మోత్కూరు జూలై    జనంసాక్షి : మున్సిపల్ కేంద్రం పరిధిలో ప్లాస్టిక్ వస్తువులను హోల్ సెల్ గా విక్రయిస్తున్న వాహనాన్ని శుక్రవారం అదుపులోకి తీసుకొని మున్సిపల్ కమీషనర్ …

అంబటి ఆశ్రిత్ జన్మదినం సందర్భంగా ప్లేట్లు బహుకరణ

జూలై     జనంసాక్షి : శ్రీ భవాని రామలింగేశ్వర ఆలయంలో ప్రతి సోమవారం అన్నదానం సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గుండగొని రామచంద్రు- మంజుల మనుమడు, అంబటి …