పిచ్చి కుక్క దాడిలో 15 మందికి గాయాలు
వనపర్తి, జనంసాక్షి: పట్టణంలోని పాతబస్టాండ్ వద్ద పిచ్చికుక్క దాడిలో 15 మంది గాయపడ్డారు. వీరిని ప్రాతీయ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు.
వనపర్తి, జనంసాక్షి: పట్టణంలోని పాతబస్టాండ్ వద్ద పిచ్చికుక్క దాడిలో 15 మంది గాయపడ్డారు. వీరిని ప్రాతీయ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు.
అల్లంపూర్: మానవపాడు మండలం జిల్లాపురం గ్రామంలో ప్రమాదవశాత్తూ నిప్పంటుకుని రెండు గుడిసెలు, గడ్డివాము దగ్థమమయ్యాయి. రూ. 2లక్షల మేరకు నష్టం వాటిల్లినట్లు సమాచారం.
మెడ్జిల్: ఒక కేసులో నిందితుడిని రిమాండ్ చేయకుండా ఆపడానికి రూ.10వేలు లంచం తీసుకుంటూ మెడ్జిల్ ఎస్సై సాయిచంద్ర ప్రసాద్ సోమవారం ఏసీబీ అధికారులను చిక్కాడు.