మహబూబ్ నగర్

పెద్దవార్వాల్ ప్రీమియర్ లీగ్-5 విజేతగా కింగ్స్ జట్టు

మహబుబ్ నగర్ అర్ సి, అక్టోబర్ 8 (జనంసాక్షి ) : గండీడ్ మండల పరిధిలోని  పెద్దవార్వాల్ గ్రామంలో దసరా పండుగ సందర్భంగా ప్రతియేటా నిర్వహించే పిపిఎల్ …

నేడు బుక్కపురం లో పూలే, అంబేద్కర్ విగ్రహంల పునర్ ప్రతిష్ట.

అలంపూర్ జనంసాక్షి (అక్టోబర్ 9)    అలంపూర్ మండలంలో పరిధిలో ని బుక్కపురం గ్రామంలో గతం లో గ్రామం మధ్యలో ప్రతిష్ట చేసిన అంబేద్కర్ విగ్రహని మతి …

దళిత జర్నలిస్టులందరికీ దళిత బంధు అమలు చేయాలి.

దళిత జర్నలిస్టులందరికీ దళిత బంధు అమలు చేయాలి. ప్రతినెల గౌరవ వేతనం ఇవ్వాలి. దళిత జర్నలిస్టుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు కాశపోగు జాన్. డి జె ఎఫ్ …

పీఆర్సీ అమలుతో గోపాల మిత్రల హర్షం

సిఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం మహబుబ్ నగర్ అర్ సి ,అక్టోబరు 8,(జనంసాక్షి )  గోపాల మిత్రలకు తెలంగాణ సర్కారు దసరా కానుకను ఇచ్చి అమలు చేయడంతో …

వీఆర్ఏల పే స్కేల్ జీవో విడుదల చేయాలని రాస్తారోకో

కొత్తగూడ అక్టోబర్ 8 జనం సాక్షి: వీఆర్ఏల  నిరవధిక సమ్మె 76 వ రోజుకు చేరుకుంది.రోడ్డుపై రాస్తారోకో చేయడం జరిగింది. వీఆర్ఏల మండల  జాక్ చైర్మన్ చెన్నూరు …

చర్చలు పిలవకుంటే సమ్మె ఉదృతం చేస్తాం

మల్దకల్ అక్టోబర్ 8 (జనంసాక్షి)ముఖ్యమంత్రి కెసిఆర్, వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని,రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ,పిలుపు మేరకు మల్ధకల్ మండల వీఆర్ఏలు శనివారం తహశీల్దార్ కార్యాలయంముందుసమ్మె …

చర్చలు పిలవకుంటే సమ్మె ఉదృతం చేస్తాం

మల్దకల్ అక్టోబర్ 8 (జనంసాక్షి)ముఖ్యమంత్రి కెసిఆర్, వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని,రాష్ట్ర వీఆర్ఏ  జేఏసీ,పిలుపు మేరకు మల్ధకల్ మండల వీఆర్ఏలు శనివారం తహశీల్దార్ కార్యాలయంముందుసమ్మె …

వ్యక్తి దారుణ హత్య.. నరికి చంపిన దుండగులు

మల్దకల్ అక్టోబర్ 8(జనంసాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం అమరవాయి గ్రామంలో బోయనడిపి నల్లన్న (48) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.శుక్రవారం రాత్రి 12 …

గ్రామపంచాయతీ కార్మికుల రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి.

జనం సాక్షి న్యూస్: ఉప్పునుంతల 8 అక్టోబర్ 2022. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో నవంబర్ 26 27 తేదీలలో జరిగే గ్రామ పంచాయతీ కార్మికుల రాష్ట్ర …

క్యాన్సర్ బాధితునికి ఆర్థిక సహాయం అందజేసిన 2006-2007 బ్యాచ్

ఆత్మకూర్ (ఎం) అక్టోబర్ 7 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామానికి చెందిన ఎడ్ల సాయి బాబాకు ముగ్గురు కొడుకులు చిన్నకొడుకు ఎడ్ల మహేందర్ కి బ్లడ్ క్యాన్సర్  వచ్చింది …

తాజావార్తలు