మహబూబ్ నగర్

విద్యార్థినికి ఆర్థిక సహాయం

గద్వాల నడిగడ్డ,సెప్టెంబర్ 24 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల పరిధిలోని రాయపురం గ్రామానికి చెందిన తనూజ కు గద్వాలకు చెందిన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ …

“బంగారు తెలంగాణలో బంగారు కానుక బతుకమ్మ చీరలు” : గ్రామ సర్పంచ్ పి భీమప్ప

యాలాల సెప్టెంబర్ 24 ( జనం సాక్షి ): యాలాల మండలం అగ్గనూరు గ్రామంలో జరిగిన బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగినది. ఇట్టి కార్యక్రమంలో …

పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

పిఏసిఎస్ డైరెక్టర్ చిట్టిమల్ల రజిత. మంగపేట సెప్టెంబర్ 24 (జనంసాక్షి):- ములుగు జిల్లా అధ్యక్షులు,జడ్పీ చైర్మన్,నియోజకవర్గ ఇన్చార్జి కుసుమ జగదీశ్వర్ ఆదేశాల మేరకు,మంగపేట మండల పార్టీ అధ్యక్షులు …

విద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్ధారించుకొని చదివితే జాతీయస్థాయిలో రాణించవచ్చు

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 24 (జనం సాక్షి); విద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదివితే జాతీయ స్థాయిలో రాణించవచ్చని శ్రీ వైష్ణవి రుజువు చేసిందని జిల్లా కలెక్టర్ …

నవరాత్రి ఉత్సవాల ఆటపాటల పోటీలో పాల్గొనండి.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్24(జనంసాక్షి): ఈనెల 26 సోమవారం నుండి నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆవోపా, వాసవీ క్లబ్,వాసవీ …

ఎన్ఎస్ఎస్ విద్యార్థులు క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాలి

ప్రియదర్శిని విద్యాసంస్థల చైర్మన్ పశ్యా శ్రీనివాస్ రెడ్డి హుజూర్ నగర్, సెప్టెంబర్ 24 (జనంసాక్షి): ఎన్ఎస్ఎస్ విద్యార్థులు క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాలని ప్రియదర్శిని విద్యాసంస్థల చైర్మన్ పశ్యా …

ఐలమ్మ స్ఫూర్తి మరువలేనిది…

రజాకార్లను ఎదిరించిన వీర వనిత… తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరవనిత శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 24 తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, రజాకారులతో, …

అంగన్వాడి సేవలు వినియోగించుకోవాలి..

శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 24 మహిళ,శిశు సంక్షేమ శాఖ అంగన్వాడి సేవలను అర్హులు వినియోగించుకోవాలని ఐసిడిఎస్ అంగన్వాడీ కేంద్రం టీచర్లు కాటం రాజమణి, గాజుల కాంతా …

డబల్ బెడ్ రూమ్ ఇండ్ల ఆక్రమణ కార్యక్రమం ఉద్రిక్తత.

సిపిఎం కార్యకర్తలు అరెస్ట్. అక్రమ అరెస్టులతో పోరాటాలను ఆపలేరు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి కాకపోవడం ఎమ్మెల్యే అసమర్థత. మళ్లీ పేదలతో కలిసి డబల్ …

జీవన నైపుణ్యాల తరగతుల సందర్శన.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్24(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల పరిధిలోని రాకొండలో కేజీబీవీ లో జరుగుతున్న జీవన నైపుణ్యాల తరగతులను రూమ్ టు రీడ్ …