మహబూబ్ నగర్

*అంకిత హత్య దారుణం నిందితులను ఉరితీయాలి*

*కళావతమ్మ డిమాండ్*  వనపర్తి సెప్టెంబర్ 25 (జనం సాక్షి)రిసార్ట్ కి వచ్చే అతిథులతో వ్యభిచరించేందుకు నిరాకరించిందన్న ఆగ్రహంతో రిసార్ట్ రిసిప్షనిస్ట్ అంకిత బండారీ (19 )ని  ఉత్తరాఖండ్ …

29న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని వనపర్తి రాక

వనపర్తి సెప్టెంబర్ 25 (జనం సాక్షి)సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు ఈనెల 29వ తేదీన జిల్లా వనపర్తి వస్తున్నట్లు సిపిఐ …

26 నుండి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి నవరాత్రి ఉత్సవాలు

మల్దకల్ సెప్టెంబర్ 25(జనంసాక్షి)మల్దకల్ మండల కేంద్రంలో వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిదేవి దేవస్థానంలో ఈనెల 26 నుండి అక్టోబర్ 5 వరకు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు …

తెలంగాణ సంస్కృతికి చిహ్నం బతుకమ్మ పండుగ.

మున్సిపల్ చైర్ పర్సన్ కల్పనా భాస్కర్ గౌడ్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్25(జనంసాక్షి): తెలంగాణ సంస్కృతికి చిహ్నం బతుకమ్మ పండుగ అని నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్ …

అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవ వారోత్సవాలు

మునగాల, సెప్టెంబర్ 25(జనంసాక్షి): మునగాల మండలం ముకుందాపురం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో అక్టోబర్ ఒకటో తేదీన జరిగే అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం వారోత్సవాలలో …

మల్దకల్ తిమ్మప్ప స్వామి దేవాలయంలో భక్తుల రద్దీ

మల్దకల్ సెప్టెంబర్ 25 (జనంసాక్షి) ఆది శిలాక్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం అమావాస్య రావడంతో భక్తుల తాకిడి పెరిగింది.వివిధ ప్రాంతాల …

కోడేరు మండల కేంద్రం లో ఘనంగా దిన్ దయాల్ జన్మదిన వేడుకలు,

కోడేరు (జనంసాక్షి) సెప్టెంబర్ 25 కోడేరు మండల కేంద్రంలో ఆదివారం రోజు బీజేవైఎం పొర్టీ కోడేరు మండల కమిటీ ఆధ్వర్యంలో దీన్ దయాల్ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా …

తిరుపతి వెంకన్నకు గద్వాల ఏరువాడ జోడు పంచలు.. తెలంగాణ నుంచి ఏకైక కానుక ఇదే…

ఏరువాడ జోడు పంచలు మగ్గం వేస్తున్న నేతన్నలు గద్వాల రూరల్ సెప్టెంబరు 25 (జనంసాక్షి):-* గద్వాల సంస్థానాధీశుల కాలం నుంచి తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలకు నియమ …

మానవత్వం చాటుకున్న జక్కుల కిష్టమ్మ

వనపర్తి జనం సాక్షి సెప్టెంబర్ (24):మండల పరిధిలోని శాఖాపూర్ గ్రామానికి చెందిన జక్కుల కిష్టమ్మ శనివారం మృతి చెందడంతో తన మరణ అనంతరం తన దేహాన్ని మహబూబ్ …

శ్రీ వైష్ణవిని అభినందించిన జిల్లా కలెక్టర్

గద్వాల నడిగడ్డ సెప్టెంబర్ 24 (జనంసాక్షి)విద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదివితే జాతీయ స్థాయిలో రాణించవచ్చని శ్రీ వైష్ణవి రుజువు చేసిందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి …