Main

ఆపదలో అండగా నిలుస్తున్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి.

దౌల్తాబాద్, జూన్ 15  జనం సాక్షి. ఆపదలో  ఉన్నవారికి అండగా నిలుస్తున్నారు మెదక్ పార్లమెంటు సభ్యులు, జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి. దౌల్తాబాద్ …

సంగారెడ్డి నియోజక వర్గం లో చిన్న వాన క ఎంఆర్ఎఫ్ కాలనీ అతలాకుతలం

సంగారెడ్డి పట్టణం లో గల 13వ వార్డు ఎంఆర్ఎఫ్ కాలనీ లో రోడ్లన్నీ గుంతలు  అధ్వానంగా ఉన్నాయని కాలనీవాసులు తెలిపారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు వార్డ్ …

ఏరువాక సంబరాల్లో ఎడ్లకు అలంకరణ

సంగారెడ్డి నియోజక వర్గం కొండాపూర్ మండల పరిధిలోని మన్సాన్పల్లి గ్రామంలో మంగళవారం ఏరువాక పౌర్ణమి పండుగ సందర్భంగా ఉదయం ఎద్దులను ఆవులను శుభ్రపరిచి ఎద్దులను రకరకాల కలర్ …

సంగారెడ్డి నియోజక వర్గం లో ..” తిన్నావా నాకే ఎంఆర్ఎఫ్ కాలనీ అతలాకుతలం;

సంగారెడ్డి పట్టణం లో గల 13వ వార్డు ఎంఆర్ఎఫ్ కాలనీలో రోడ్లన్నీ గుంతల్లో అధ్వానంగా ఉన్నాయని కాలనీవాసులు తెలిపారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు వార్డ్ కౌన్సిలర్ …

ఘనంగా విఎన్ఆర్ జన్మదిన వేడుకలు

టిఆర్ఎస్ నాయకుడు వంగ నర్సిహ్మ రెడ్డి జన్మ దినోత్సవ వేడుకలను అనాధ ఆశ్రమంలో ఘనంగా జరుపుకున్నారు.అనాథలను ఆదుకోవటం, వారిని కంటికి రెప్పలా కాపాడుకోవటం మనందరి బాధ్యతగా తీసుకోవాలని …

గ్రామీణ క్రీడ ప్రాంగణాల తో క్రీడాకారులు తయారు *మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ తూప్రాన్

జనం సాక్షి) జూన్ 14 :: గ్రామీణ క్రీడా స్థలాల వలన గ్రామీణ ప్రాంతాలలో క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని చూపించుకొని రాష్ట్రీయ జాతీయ క్రీడాకారులుగా తయారవుతారని మీ …

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. దౌల్తాబాద్ జూన్ 13, జనం సాక్షి

దౌల్తాబాద్ మండలంలో ఇందుప్రియల్ గ్రామంలో ఆదివారం రోజున ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్ తో మృతి చెందిన ప్రవీణ్ మృతదేహాన్ని గజ్వేల్ గవర్నమెంట్ హాస్పిటల్ చూసి తన తండ్రి …

ర్యాగటమ్మ జాతర లో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్సీ లు. దౌల్తాబాద్ జూన్ 13, జనం సాక్షి.

 దౌల్తాబాద్ మండల పరిధిలో శెరి పల్లి బందారం గ్రామంలో గ్రామ దేవత ర్యాగాటమ్మ జాతర లో పాల్గొన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు డాక్టర్ యాదవ …

ఘనంగా ప్రతాప్ రెడ్డి జన్మదిన వేడుకలు తూప్రాన్( జనం సాక్షి )జూన్ 13:

:: రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి జన్మదిన వేడుకలు తూప్రాన్ మండలంలో ఘనంగా జరిగాయి తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర గౌడ్ …

ఎప్ డి సి చైర్మన్ ప్రతాప్రెడ్డి వందేళ్లు చల్లగా ఉండాలి *మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తూప్రాన్( జనంసాక్షి) జూన్ 13::

 రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి వందేళ్లు చల్లగా ఉండాలని బంగారమ్మ తల్లి ని ప్రారంభించినట్లు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి …