Main

టిఆర్‌ఎస్‌ మాత్రమే అభివృద్ది చేయగలదు: రామలింగారెడ్డి

సిద్దిపేట,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): నియోజకవర్గంలో ఇన్నేళ్లలో ఎప్పుడూ జరగని అభివృద్ధి కేవలం నాలుగున్నరేండ్లలో చేసి చూపానని , మరోసారి ఆశీర్వదించి అవకాశం ఇవ్వాలని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి కోరారు. …

తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు తిరుగు లేదు

అభివృద్ది ప్రచారంతోనే మళ్లీ అధికారంలోకి వస్తాం: హరీష్‌ రావు సిద్దిపేట,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): నాలుగేళ్లలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన టిఆర్‌ఎస్‌కు తెలంగాణలో తిరుగులేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. …

మేనిఫెస్టోలో అందరికి భరోసా

కెసిఆర్‌ ప్రకటనతో పెరిగిన ధైర్యం పద్మాదేవేందర్‌ రెడ్డి మెదక్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): 60ఏళ్లలో లేని అభివృద్ధి నాలుగున్నరేళ్లలోనే చేసి చూపించిన ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కిందని, కేసీఆర్‌ పాలనలో సంక్షేమ పథకాలు …

ఇప్పుడు తెలంగాణ కోసం ఓటేయండి: శశిధర్‌ రెడ్డి

మెదక్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): తెలంగాణ ఉద్యమం చేసినందుకు కేసీఆర్‌కు ఒ కసారి ఓటేశారు.. ఇప్పుడు తెలంగాణ ఇచ్చినందుకు సోనియాకు ఓటేసి ఆ తల్లి రుణ  తీర్చుకుందాం అని కాంగ్రెస్‌ పార్టీ …

కాంగ్రెస్‌ గారడి మాటలను ప్రజలు నమ్మరు

మేనిఫెస్టోను కాపీ కొట్టాల్సిన ఖర్మ లేదు: రామలింగారెడ్డి సిద్దిపేట,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ మేనిఫెస్టోను కాపీ కొఒట్టామనిఉత్తమ్‌ కుమార్‌ చెప్పడం చూస్తుంటే వారికి ఎంతగా భయం పట్టుకుందో తెలుస్తందని దుబ్బాక …

సద్దుల బతుకమ్మకు భారీగా ఏర్పాట్లు 

కోమటి చెరువు సహా అంతటా లైటింగ్‌ పనులు సిద్దిపేట,అక్టోబర్‌16(జ‌నంసాక్షి): సద్దుల బతుకమ్మ వేడుకలకు సిద్దిపేట పెట్టింది పేరు. ఇక్కడ భారీగా బతుకమ్మను ఆడుతారు.  పట్టణంతో పాటు, జిల్లా …

అభివృద్దిని చూసి టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారు: మాజీఎమ్మెల్యే మదన్‌రెడ్డి 

మెదక్‌,అక్టోబర్‌16(జ‌నంసాక్షి): అభివృధిని చూసి కాంగ్రెస్‌, ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గూలాబీ పార్టీలోకి వలస వస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పేర్కొన్నారు. టిఆర్‌ఎస్‌ …

కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య

మెదక్‌,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): జిల్లాలోని చేగుంటలో విషాద సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంజయ్య(55), రామవ్వ(48) అనే దంపతులు  ఇంట్లో ఉరివేసుకునిఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలతోనే …

కాంగ్రెస్‌ నేతలకు తెలంగాణ అభివృద్ది కనిపించదు

యాదవుల సంక్షేమం కెసిఆర్‌తోనే సాధ్యమయ్యింది సిద్దిపేటలో మంత్రి హరీష్‌ రావు సిద్దిపేట,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ నేతలకు అభివృద్ధి కన్పించడంలేదని, వారంతా కంటి పరీక్షలు చేసుకోవాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. …

గిట్టుబాటు ధరలు కావాలంటే మార్కెట్‌లోనే అమ్ముకోవాలి

సంగారెడ్డి,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): రైతులు పండించిన ధాన్యానికి సరైన గిట్టుబాటు ధరను అందించేందుకు గాను మద్దతు ధరలను నిర్ణయించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించిన రైతులకు 48 గంటల్లోగా డబ్బులను …