Main

సేంద్రియ సాగుకు ప్రోత్సాహం

సంగారెడ్డి,జనవరి25(జ‌నంసాక్షి): సేంద్రియ సాగుకు ముందుకు వచ్చే వారికి అన్నివిధాలా ప్రోత్సాహం అందిస్తామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పేర్కొన్నారు. పర్యావారణపరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యరక్షణకు ఇది ఎంతో …

ఎర్రవల్లిలో ఆధ్యాత్మిక శోభ

మూడోరోజు యాగంలో పాల్గొన్న కెసిఆర్‌ దంపతులు గజ్వెల్‌,జనవరి23(జ‌నంసాక్షి): తెలంగాణ సీఎం కేసీఆర్‌ తలపెట్టిన సహస్ర మహాచండీ యాగం మూడో రోజు కొనసాగింది. ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో బుధవారం ఉదయం …

కళ్యాణలక్ష్మి డబ్బుల కోసం భర్త వేధింపులు

నవవధువు ఆత్మహత్య యాదాద్రి,జనవరి23(జ‌నంసాక్షి): నవ వధువు మానస వరకట్న వేధింపుల కేసులో కొత్త విషయాలు బుధవారం వెలుగు చూశాయి. మానస కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. పెళ్లి …

పక్కాగా ఎన్నికల లెక్కలు అప్పగించాలి

మెదక్‌,జనవరి19(జ‌నంసాక్షి): ఎన్నికల్లో పోటీ చేస్తున్న సర్పంచ్‌, వార్డు సభ్యుల అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను తూచ తప్పకుండా పాటించాలని జిల్లా అధికారులు అన్నారు.ప్రతి సర్పంచ్‌ అభ్యర్థి రూ.లక్షన్నరలోపు మాత్రమే …

గజ్వెల్‌లో ఇక తిరుగులేని శక్తిగా టిఆర్‌ఎస్‌

వంటేరు చేరికతో మారనున్న సవిూకరణాలు ఉనికి కోల్పోయిన విపక్ష పార్టీలు గజ్వేల్‌,జనవరి19(జ‌నంసాక్షి): గజ్వేల్‌ సీనియర్‌ నాయకుడు వంటేరు ప్రతాప్‌ రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరడంతో ఇక్కడ దాదాపుగా కాంగ్రెస్‌ …

కొలిక్కి వస్తున్న మల్లన్నసాగర్‌ వ్యవహారం

మనసు మార్చుకుని భూములు ఇస్తున్న రైతులు సిద్దిపేట,జనవరి18(జ‌నంసాక్షి): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి అడ్డంకులు దాదాపు తొలగిపోయాయి. ఇప్టపి వరకు మొండికేసిన రైతులు …

డివైడర్‌ను ఢీకొన్న బైక్‌

ఇద్దరు యువకుల మృతి మెదక్‌,జనవరి14(జ‌నంసాక్షి): మనోహరాబాద్‌ మండలం జీడిపల్లి శివారులో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం ఇద్దరిని బలితీసుకుంది. బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ ను ఢీకొట్టడంతో ఈ …

పంచాయితీల ఏకగ్రావాలకు పాటుపడాలి

అసెంబ్లీ ఎన్నికల స్ఫూర్తిని చాటాలి సిద్దిపేట,జనవరి5(జ‌నంసాక్షి): అసెంబ్లీ ఎన్నికల్లో పట్టం కట్టిన మాదిరే అదే స్పూర్తి, పట్టుదలతో కార్యకర్తలు పని చేసి గ్రామ పంచాయతీపై గులాబీ జెండా …

పంచాయితీల్లో మన జెండా ఎగరాలి: ఎంపి

మెదక్‌,డిసెంబర్‌25(జ‌నంసాక్షి): వచ్చే పంచాయితీ ఎన్నికల్లో  ప్రతి గ్రామంలో గులాబీ జెండాను ఎగురవేద్దామని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు.  ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేశారని …

లక్ష దాటిన హరీష్ రావు మెజార్టీ.. 1,06,816

హైదరాబాద్ : తెలంగాణ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు.. వరుసగా ఆరోసారి విజయం సాధించారు. లక్ష ఓట్ల మెజార్టీతో గెలుపొంది.. టీఆర్‌ఎస్ పార్టీకి కంచుకోటగా పేరుగాంచిన …