Main

ఎన్నికల్లో తెరాస ఓటమి తప్పదు

కెసిఆర్‌ మోసాలు ప్రజలు గ్రహించారు: శశిధర్‌ రెడ్డి మెదక్‌,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): రైతు సమన్వయ సమితుల పేరుతో గ్రామాల్లో పెత్తనం చేయాలన్నదే అధికార టిఆర్‌ఎస్‌ లక్ష్యంగా కనిపిస్తోందని మాజీ ఎమ్మెల్యే …

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కె పట్టం

సిద్దిపేట జిల్లా ప్రతినిది సెప్టెంబర్10 (జనంసాక్షి ) రోజురోజుకు టిఆర్ఎస్ పార్టీ ప్రజాదరణ కోల్పోయిందని అందుకే టిఆర్ఎస్ ముందస్తు ఎన్నికల కి వెళ్తుంది అని కాంగ్రెస్  ఓయూ …

గద్వాలలో చరిత్ర సృష్టిస్తాం

గద్వాల,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): గద్వాలలో 70 ఏళ్లలో జరగని అభివృద్ధి, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో చేసి చూపించిందని గద్వాల టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండ్ల …

ప్రజల దృష్టిని మల్లించడానికే ముందస్తుగానం: మాజీ ఎమ్మెల్యే

మెదక్‌,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): తన పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని పక్కకు మళ్లించడానికే కెసిఆర్‌ ముందస్తు ఎన్నికలూ, ఆత్మ గౌరవ నినాదమూ వచ్చాయన్నది స్పష్టం అని మాజీ ఎమ్మెల్యే, …

74 వ రాజీవ్ గాంధీ జయంతి

 జనంసాక్షి  సిద్దిపేట జిల్లా ప్రతినిది (ఆగస్టు 20) ఈరోజు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ 74 వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా …

 రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా  పలు  సామాజిక  కార్యక్రమంలు

జనంసాక్షి సిద్దిపేట జిల్లా ప్రతినిది( ఆగస్టు 20) ఈరోజు ఏఐసీసీ మైనారిటీ డిపార్ట్మెంట్ చైర్మన్  ఆదేశాల మేరకు టీపీసీసీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్  సూచన మేరకు టి …

గొర్రెల పథకాన్ని నీరుగార్చరాదుగొర్రెల పథకాన్ని నీరుగార్చరాదు

అమ్ముకుంటే కఠిన చర్యలు తప్పవు మెదక్‌,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి): గొర్రెల కాపరుల జీవితాల్లో వెలుగులు నింపాలనే బృహత్తర లక్ష్యంతో ప్రభుత్వం గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తోందనీ గొర్రెల సహకార సంఘం …

బంగారు తెలంగాణ లక్ష్యం

కార్యక్రమాల అమలులో ప్రత్యేకత: ఎమ్మెల్యే సిద్దిపేట,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి): దేశంలోనే సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నెంబర్‌వన్‌ స్థానంలో నిలిచిందని దుబ్బాక  ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. పోరాడి సాధించుకన్న తెలంగాణను …

జర్నలిస్టుల కుటుంబాలకు అండగా నిలిచిన మానవతా మూర్తి హరీష రావు

జనంసాక్షి సిద్దిపేట జిల్లా ప్రతినిది( జులై 30) ఇటీవల కొండపాక  విలేకరి హనుమంత రావు ఆర్థిక సమస్యల తో,నమ్మినవారు మోసం చేయడంతో కుటుంబం తో సహా ఆత్మహత్య …

కెసిఆర్‌ నమ్మకాన్ని నిలబెట్టండి

పంటలు పండించి సస్యవిప్లవం తేవాలి సిద్దిపేట,జూలై27(జ‌నంసాక్షి): తెలంగాణలో రైతుకు స్వర్ణయుగంగా మారిందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. రైతుబందు, బీమా పథకలంతో పాటు, నిరతంర విద్యుత్‌ పెద్ద …