Main

సిద్దిపేట ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించి క్షత గాత్రులను పరామార్శించిన మంత్రి హరీష్‌రావు

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం 10 మంది మృతి, మరో 5మంది పరిస్థితి విషమం, 30 మందికి గాయాలు క్షతగాత్రులను గజ్వేల్‌ ఆసుపత్రికి తరలింపు దుబ్బాక …

ప్రజా సౌకర్యార్థం ఆర్టీఏ ఆన్‌లైన్‌ కనెక్టివ్‌ ఏర్పాటు చేయాలి: మంత్రి హరీష్‌రావు

సిద్దిపేట బ్యూరో, మే 26: జిల్లా కేంద్రమైన సిద్దిపేటలో ప్రాంతీయ రవాణా కార్యాలయంపై రూ. 1.60 కోట్లతో నిర్మించిన మొదటి అంతస్తు భవనాన్ని శనివారం రాష్ట్ర భారీ …

రాజీవ్‌ రహదారి ప్రమాదంలో 11మంది మృతి

తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేసిన సిఎం కెసిఆర్‌ గజ్వెల్‌ ఆస్పత్రికి క్షతగాత్రుల తరలింపు సిద్దిపేట,మే26(జ‌నంసాక్షి): జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం కేసిఆర్‌ తీవ్ర దిగ్భాంతిని …

నేడు బెల్లి లలిత వర్ధంతి

యాదాద్రి,మే25(జ‌నంసాక్షి):తెలంగాణ గాణకోకిల బెల్లి లలిత 19 వ వర్థంతిని పురస్కరించుకుని చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చారు. శనివారం రోజున మద్యాహ్నం 12 గంటలకు తెలంగాణ గాణ కోకిల బెల్లి …

ఎమ్మెల్యే బాబూమెహన్‌కు చేదు అనుభవం

సంగారెడ్డి: ఎమ్మెల్యే బాబూమోహన్‌‌కు నిరసన సెగ తగిలింది. అంథోల్‌లో విద్యుత్ ఉపకేంద్రానికి భూమిపూజ చేసేందుకు వెళ్లిన ఆయన్ని.. కాంగ్రెస్ నేతలు, స్థానికులు అడ్డుకున్నారు. ఓ సంఘానికి కేటాయించిన …

పటేల్‌ సుధాకర్‌రెడ్డికి ఘననివాళి

    మల్దకల్‌.జ‌నంసాక్షి మావోయిస్టు అగ్రనాయకుడు,దివంగత పటేల్‌ సుదాకర్‌ రెడ్డి 9వ వర్దంతి సందర్బంగా ఆయన స్వగ్రామమైన కుర్తిరావులచెరువులో గురువారం కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు స్మారక స్థాపం …

బిజెపిలో చేరిన యువకులు

మల్దకల్‌. జ‌నంసాక్షి మండల కేంద్రానికి చెందిన ఇరవై మంది యువకులు గురువారం బిజెపి జిల్లా అద్యక్షులు ఉప్పేరు శ్రీనివాసరెడ్డి సమక్షంలో బిజెపి పార్టీలో చేరారు. మండల కేంద్రంలో …

పోస్టల్‌ సమ్మెతో నిలిచిపోయిన ఉత్తరాల బట్వాడా

గద్వాల, జ‌నంసాక్షి: తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతు గత రెండు రోజులుగా తపాలాఉద్యోగుల సమ్మె మూడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్బంగా తపాలఉద్యోగులు మాట్లాడుతు గ్రామాలలో తమకు …

రోడ్డు భద్రత వారోత్సవాల ముగింపు

జనంసాక్షి సిద్దిపేట జిల్లా ప్రతినిధి( ఏప్రిల్30)                రోడ్డు భద్రత.వారోత్సవాల ముగింపు సందర్భంగా  పోలీసు-రవాణా శాఖలు సంయుక్తంగా చేపట్టిన  …

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి 

చిన్నకోడూర్, ఎప్రిల్ 30(జనంసాక్షి): రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడిన  ఘటన మండల పరిధిలోని సంఘటన మండల పరిధిలోని రామునిపట్ల గ్రామ శివారులో జరిగింది. …