Main

కెసిఆర్‌ మెజార్టీ లక్ష ఓట్లకు తగ్గరాదు

ప్రజలకు మంత్రి హరీష్‌ రావు పిలుపు గుంటిపల్లి గ్రామస్తుల ఏకగ్రీవ తీర్మానంపై అభినందన ప్రతి గ్రామానికి ఇది ఆదర్శం కావాలని వినతి సిద్దిపేట,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి):  ముఖ్యమంత్రి కేసీఆర్‌ను లక్ష …

 కాంగ్రెస్  గడప గడపకు ప్రచారం

జనంసాక్షి సిద్దిపేట జిల్లా ప్రతినిది (సెప్టెంబర్ 24) సోమవారం సిద్దిపేట పట్టణంలోని 8వ వార్డుల్లో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్ వర్మ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. దీంతో …

ఓపెన్ 10మరియు  ఇంటర్

జనంసాక్షి సిద్దిపేట జిల్లా ప్రతినిది (సెప్టెంబర్ 24) 2018- 2019 విద్యాసమచ్చరoకు గాను పారు పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల కు తెలంగాణ ఓపెన్ స్కూల్ స్టడీ …

ప్రజా సేవే లక్ష్యంగా పనులు చేసా

మరోమారు ఆశీర్వదించాలి: పద్మాదేవేందర్‌ రెడ్డి మెదక్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): ప్రజలకు సేవచేయడమే తన జీవిత లక్ష్యమని మాజీ  డిప్యూటి స్పీకర్‌ పద్మా దేవేందర్‌ రెడ్డి అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో …

కుర్చీకోసం అన్ని పార్టీలు ఏకమవుతున్నాయి

– అన్ని పార్టీలు కలిసొచ్చినా మేం ఒంటరిగానే ఓడిస్తాం – ఏపీకి ¬దా ఇస్తే తెలంగాణకు అన్యాయం జరగదా? – కోదండరాం తనను తాను గొప్పగా ఊహించుకున్నాడు …

మోత్కూరులో భారీ అగ్నిప్రమాదం

వస్త్రాల దుకాణంలో దసరా మాల్‌ దగ్ధం ఫైరింజన్లతో మంటలు ఆర్పిన అగ్నిమాపకశాఖ కోటి వరకు వస్త్రాలు దగ్ధం అయినట్లు సమాచారం యాదాద్రి,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): యాదాద్రి భువనగరి జిల్లా మోత్కూర్‌లో …

సంక్షేమంలో ముందున్న తెలంగాణ

అభివృద్దిని చూసి పట్టం కట్టాలి: రామలింగారెడ్డి సిద్దిపేట,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హయాంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో గణనీయంగా వృద్ధి …

తెలంగాణ విమోచన దినోత్సవం

జనంసాక్షి సిద్దిపేట జిల్లా ప్రతినిది (సెప్టెంబర్17) తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేమే అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం అని పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ …

ఎన్నికల ప్రచారంలో రఘునందన్‌ రావు

        సిద్దిపేట,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): దుబ్బాకలో ఈ ఎన్నికల్లో పార్టీ అధికార ప్రతినిధి రఘునందన్‌ రావు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆయన ఇప్పటి నుంచే …

కెసిఆర్‌ను ఎదుర్కొనే దమ్ము కాంగ్రెస్‌కు లేదు

స్వార్థ రాజకీయాలు మానుకోవాలి: ఎమ్మెల్యే సిద్దిపేట,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ చెల్లని కాసని, ప్రజల్లో ఆదరణ కోల్పోవడంతో పాటు తెలంగాణలో ఉనికి కోల్పోతున్నామన్న భయమంతో కూటమి కడుతుతోందని దుబ్బాక మాజీ …