రంగారెడ్డి

*టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మృతి పరామర్శించిన ఎమ్మెల్సీ*

జనంసాక్షి జూలై21 పెద్దేముల్ పెద్దేముల్ మండలం రుక్మాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు వీరేశం బుధవారం మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్ …

గున్గల్ ప్రాథమిక పాఠశాల లో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎంపీపీ జెడ్ పి టి సి

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జూలై20(జనంసాక్షి):-యాచారం మండల పరిధిలోని గున్గాల్ లో  ప్రాథమిక పాఠశాలలో ఎంపీపీ కొప్పు సుకన్య భాష, జెడ్పిటిసి చిన్నోళ్ల జంగమ్మ యాదయ్య, స్థానిక సర్పంచ్ ఇందిరా శ్రీనివాస్ …

” సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2.5 కోట్ల విలువ చేసే మాదకద్రవ్యాల

శేరిలింగంప‌ల్లి, జూలై 20( జనంసాక్షి): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2.5 కోట్ల రూపాయల విలువచేసే గంజాయి, ఇతర మారకద్రవ్యాలను పోలీసు అధికారులు ధ్వంసం చేశారు. ఈమేరకు …

అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన ఎంపిటిసి లక్ష్మీపతి గౌడ్

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జులై20(జనంసాక్షి):-యాచారం మండల పరిధిలోని నల్లవెల్లి గ్రామంలో ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని ఎంపిటిసి లక్ష్మీపతి గౌడ్ ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ.. …

చౌడాపూర్ మండల కేంద్ర పరిధిలోని తండాలలో భారీగా నాటుసారా పట్టివేత

చౌడాపూర్ మండల కేంద్ర పరిధిలోని తండాలలో భారీగా నాటుసారా పట్టివేత చౌడాపూర్, జులై 20( జనం సాక్షి): వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల కేంద్ర పరిధిలోని కొత్తపల్లి …

వరద ధాటికి నష్టపోయిన పంటలను పరిశీలించి రైతన్నల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా….

రాష్ట్ర అధికార ప్రతినిధి వేణుగోపలచారీ….  బాసర,జూలై 20(జనంసాక్షి ) ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల వరద ధాటికి బాసర మండలంలోని టాక్లి, ధోడాపూర్, లాబ్ది, బిద్రెల్లి …

పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తెద్దాం.

ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో బిసి డిమాండ్లపై జాతీయస్థాయిలో ఉద్యమిస్తాం. యువత రాజ్యాధికారం కోసం ఉద్యమించాలి. బీసీ సంఘం కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి. తాండూరు జులై 20(జనంసాక్షి) …

సీఎంఆర్ఎఫ్ పేద‌ల ఆరోగ్యానికి అండ‌.

పేద‌ల ఆరోగ్యానికి స‌ర్కారు భ‌రోసా. మాజీ మంత్రి ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి. తాండూరు జులై 20(జనంసాక్షి)పేద‌ల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్‌తో తెలంగాణ స‌ర్కారు భ‌రోసా …

దళితుల స్మశాన వాటికను కబ్జా

బషీరాబాద్ జులై 20,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలోని జయంతి కాలనీకి చెందిన దళితుల స్మశాన వాటికను కబ్జా నుండి విడిపించాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన …

దళిత బందు పేదలకు వరం

దోమ న్యూస్ జనం సాక్షి . దోమ మండల పరిధిలోని అయినాపూర్  గ్రామంలో ఎర్ర భీమయ్యకు  దళిత బంధు నుండి వచ్చినటువంటి కాంక్రీట్ మిల్లర్ ను ప్రారంభం …