రంగారెడ్డి

నిరుపేద విద్యార్థులకు నోట్బుక్ ల పంపిణీ.

, (జనంసాక్షి)జులై:18 ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులను ఆదుకోవాలని ఉద్దేశంతో మల్లాపూర్ మండలం లోని చిట్టాపూర్ గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత …

రూపాలు మార్చారు… శాస్రోక్తంగా పూజల్లేవు

గర్భాలయంలో పూజలు సక్రమంగా లేవు విూ కళ్లు తెరిపించడానికే భారీ వర్షాలు కరిపిస్తున్నా లష్కర్‌ బోనాల రంగంలో స్వర్ణలత ఆగ్రహం హైదరాబాద్‌,జూలై18(జనంసాక్షి): ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో …

పట్నం ఫ్యామిలీకి పట్టణ తెరాస నేతలు అండగా ఉంటాం.

మున్సిపల్ చైర్ పర్సన్ తాటి కొండ స్వప్న పరిమళ్ గుప్త. జులై 18(జనంసాక్షి)పట్నం సునీతా మహేందర్ రెడ్డి ఫ్యామిలీకి మేమంతా అండగా ఉంటామని జిల్లా చైర్పర్సన్ సునీతా …

గొర్రెలకు ఉచిత నీలి నాలుక టీకాలు

చౌడాపూర్, జులై 18(జనం సాక్షి): వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలకు …

ప్రతి ఒక్కరు హరితహారంలో భాగస్వాములు కావాలి

– సర్పంచుల సంఘం మండల ఉపాధ్యక్షురాలు మఠం ప్రమీల చంద్రశేఖర్ , జులై 18( జనం సాక్షి): వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల కేంద్ర పరిధిలోని మందిపల్  …

పాత జ్ఞాపకాలు ఎప్పటికీ మధురస్మృతులే.., పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.., 30 ఏళ్ల తర్వాత కలుసుకున్న 90 మంది పూర్వ విద్యార్థులు.

జులై 17(జనంసాక్షి) చేవెళ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1991-92లో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం చేవెళ్లలోని ఓ గార్డెన్లో ఆత్మీయ సమ్మేళనం సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. నాటి …

కాంగ్రెస్ పార్టీలోకి వివిధ పార్టీల నుండి భారీ చేరికలు*

ఈరోజు తుర్కపల్లి మండలంలోని గంధమల్ల,దయ్యబండా తండా, మాదాపూర్ గ్రామాల నుండి వివిధ పార్టీల నుండి సుమారుగా 3 వందల మంది కార్యకర్తలు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ …

*వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డిని కలిసిన పెద్దేముల్ గ్రామ టిఆర్ఎస్ పార్టీ నాయకులు*

జనంసాక్షి జూలై: వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి సునీతా మహేందర్ రెడ్డిని ఆదివారం పెద్దేముల్ సొసైటీ చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దేముల్ …

గ్రామాల్లో పరిష్కరించబడని సమస్యలెన్నో

మొండి గౌరెల్లి గ్రామంలోని 5 వార్డులో తిరిగి ప్రజల  సమస్యలు తెలుసుకున్న బిఎస్పీ  నాయకులు రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జులై     (జనంసాక్షి): గ్రామాల అభివృద్ధికై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన …

కార్యకర్తల కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది

నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జులై(జనంసాక్షి):-మంచాల మండలం నోముల గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఉపసర్పంచ్ పల్లాటి గోపయ్య  …