రంగారెడ్డి

గ్రామ అబివృద్ది కై సాధారణ సమావేశం_

*దోమ న్యూస్ జనం సాక్షి. దోమ గ్రామపంచాయతీ సాధారణ సమావేశం సర్పంచ్ కె రాజిరెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగింది తడి పొడి.చెత్త వ్యక్తిగత మరుగుదొడ్లు కొత్త పెన్షన్ …

భారత చరిత్ర పుటల్లో తొలిగిరిజన మహిళ

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎన్నికవడం హర్షణీయం. గిరిజన మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి కే, రాంజీ రాథోడ్. తాండూరు జులై 22(జనంసాక్షి) భారత దేశ చరిత్ర పుటల్లో …

అవినీతికి పాల్పడిన కమిషనర్ను వెంటనే సస్పెండ్ చేయాలి

గత మూడు సంవత్సరాలుగా పదవిలో ఉన్న ఇలాంటి కమిషనర్ను ఎప్పుడూ చూడలేదు 6,12 ,22 వ వార్డుల్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్న చూసే పరిస్థితి లేదు ఇబ్రహీంపట్నం మున్సిపల్ …

భూ తగాదాలతో వ్యక్తి పై దాడి

గరిడేపల్లి, జులై 21 (జనం సాక్షి): భూ  తగాదాలతో ఒక వ్యక్తి పై మరో వ్యక్తి దాడి చేసిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే  …

అవినీతికి పాల్పడిన కమిషనర్ను వెంటనే సస్పెండ్ చేయాలి

  గత మూడు సంవత్సరాలుగా పదవిలో ఉన్న ఇలాంటి కమిషనర్ను ఎప్పుడూ చూడలేదు 6,12 ,22 వ వార్డుల్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్న చూసే పరిస్థితి లేదు ఇబ్రహీంపట్నం …

కార్పొరేట్ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగింపు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఎన్ .మల్లేశం.

వికారాబాద్ జనం సాక్షి జూలై 21:          2022 – 2023 విద్యా సంవత్సరమునకు గాను ఇంటర్మీడియట్ లో ఉచిత విద్యనభ్యసించుట కొరకు …

కడెం ప్రాజెక్టును సందర్శించిన టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు

కడెం జూలై 21(జనం సాక్షి ) నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్  ని  గత 15 రోజులుగా కురుస్తున్న అధిక వర్షల వల్ల  దెబ్బతిన్న కడెం ప్రాజెక్ట్ …

మంత్రి హరీశ్ రావుకు కృతజ్ఞతలు తెలిపిన ఆత్మకమిటీ చైర్మన్ గుండ రంగారెడ్డి

 జగదేవ్ పూర్, జూలై  21జనం సాక్షి: సిద్దిపేట జిల్లా ములుగు డివిజన్ ఆత్మకమిటీ చైర్మన్ గా  తనను నియమించినందుకు రాష్ట్ర  ఆర్థిక శాఖ మంత్రి టి. హరీష్ …

తుమ్మల రాజు రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష భగ్నం

అమర నిరాహార దీక్ష చేస్తున్న తుమ్మల రాజిరెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తున్న వెంకటరత్నం పినపాక నియోజకవర్గం జూలై 21 (జనం సాక్షి): సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కరించాలని …

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ,

రాయికోడు, జనం సాక్షి జులై 21,రాయికోడు  మండలంలోని జంబిగి కె గ్రామానికి చెందిన గడ్డమీది శంకర్ కు గ్రామ సర్పంచ్ టి పార్వతి టిఆర్ఎస్ నాయకులు తిరుమల …