రంగారెడ్డి
ఫిట్ నెస్ లేని 9 స్కూల్ బస్సులను సీజ్
రంగారెడ్డి: కొండాపూర్ లో ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో ఫిట్ నెస్ లేని 9 స్కూల్ బస్సులను సీజ్ చేశారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్ల కలకలం.
రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్ల కలకలం సృష్టించింది. కెనడా వెళుతున్న కుటుంబసభ్యుల వద్ద నాలుగు బుల్లెట్లు, 11 బుల్లెట్ షెల్స్ స్వాధీనం చేసుకున్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత
రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్ పోర్టులో డీఆర్ ఐ అధికారుల తనిఖీలు నిర్వహించారు. మస్కట్ నుంచి శంషాబాద్ వచ్చిన విమానంలో 4 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇంజనీరింగ్ కాలేజీల్లో జేఎన్ టీయూ అధికారుల తనిఖీలు..
రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం, ఘట్ కేసర్ లోని జాగృతి, భారత్, సీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జేఎన్ టీయూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
కారుపై కూలిన చెట్టు..ఒకరు మృతి..
రంగారెడ్డి: జిల్లా చేవెళ్ల మండలం మల్కాపూర్ గేటు వద్ద కారుపై ఓ మర్రిచెట్టు కూలడంతో ఒకరు మృతిచెందగా మరో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
తాజావార్తలు
- మూడో రోజుకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు
- పీలేరు వద్ద రైలు ఢీకొని ఇద్దరు దుర్మరణం
- YCPకు గుడ్ బై:వాసిరెడ్డి పద్మ
- తరగతి గదిలో 8వ తరగతి విద్యార్ధి ఆత్మహత్యా?
- నేడు తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల విడుదల
- అమ్మ, చెల్లి పై ఆస్తుల కోసమే కోర్టులో జగన్ పిటిషన్..
- సురేఖపై కేసులో.. నేడు కేటీఆర్ వాంగ్మూలం
- ‘దానా’ తుఫాన్ ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు.. రద్దయిన 41 రైళ్లు ఇవే..!
- తిరుమలలో తెలంగాణ మంత్రి సీతక్క
- ప్రతీ క్రికెటర్కూ అవకాశం రావాలనే రొటేషన్ పాలసీ : ఎంఎస్ ధోనీ
- మరిన్ని వార్తలు