రంగారెడ్డి

భత్కల్‌ను రంగారెడ్డి కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు

రంగారెడ్డి జిల్లా కోర్టులో ఉగ్రవాది యాసిన్ భత్కల్ పోలీసులు హాజరుపర్చారు. కోర్టు నుంచి తీసుకెళ్తుండగా భత్కల్ లెటర్ రాసి బయటకు విసిరేశాడు. లెటర్ ను గమనించిన పోలీసులు …

ఏసిబి వలలో ట్రాన్స్‌కో ఏఈ అశోక్‌

హైదరాబాద్‌: వనస్ధలిపురంలో మరో అవినీతి అధికారిని ఏసిబి అధికారి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది. 20వేలు లంచం తీసుకునేందుకు ప్రయత్నించిన ట్రాన్స్‌కో ఏఈ అశోక్‌ను అవినీతి నిరోధక శాఖ …

హయత్ నగర్ లో రెండు ఇంటి తాళాలు పగులగొట్టి చోరి

రంగారెడ్డి : హయత్ నగర్ దొంగలు బీభత్సం సృష్టించారు. అబ్దుల్లాపూర్ మెట్ లోని రెండు ఇళ్లల్లో దొంగలు చోరికి పాల్పడ్డారు. ఇంటి తాళాలు పగులగొట్టి ఆరు తులాల బంగారం..50తులాల …

ఫిట్ నెస్ లేని 9 స్కూల్ బస్సులను సీజ్

రంగారెడ్డి: కొండాపూర్ లో ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో ఫిట్ నెస్ లేని 9 స్కూల్ బస్సులను సీజ్ చేశారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్ల కలకలం.

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్ల కలకలం సృష్టించింది. కెనడా వెళుతున్న కుటుంబసభ్యుల వద్ద నాలుగు బుల్లెట్లు, 11 బుల్లెట్ షెల్స్ స్వాధీనం చేసుకున్నారు.

గంటి రాజేష్ పై పీడీయాక్ట్ కేసు…

రంగారెడ్డి: ఎల్బానగర్ చెందిన గంటి రాజేష్ పై సైబరాబాద్ పోలీసులు పీడీయాక్ట్ కింద కేసు నమోదు చేశారు. రాజేష్ భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేసు …

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత

రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్ పోర్టులో డీఆర్ ఐ అధికారుల తనిఖీలు నిర్వహించారు. మస్కట్ నుంచి శంషాబాద్ వచ్చిన విమానంలో 4 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఇంజనీరింగ్ కాలేజీల్లో జేఎన్ టీయూ అధికారుల తనిఖీలు..

రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం, ఘట్ కేసర్ లోని జాగృతి, భారత్, సీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జేఎన్ టీయూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

 రంగారెడ్డి: జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కీసర మండలం యాద్గారిపల్లెలోని జైభారత్ టింబర్ డిపోలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. …

కారుపై కూలిన చెట్టు..ఒకరు మృతి..

రంగారెడ్డి: జిల్లా చేవెళ్ల మండలం మల్కాపూర్ గేటు వద్ద కారుపై ఓ మర్రిచెట్టు కూలడంతో ఒకరు మృతిచెందగా మరో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.