రంగారెడ్డి

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత

రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సౌది నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 400 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

బాలికపై సామూహిక అత్యాచారం

రంగారెడ్డి: జిల్లాలోని మాల్ లో దారుణం జరిగింది. ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రెండున్న కిలోల బంగారం పట్టివేత….

రంగారెడ్డి:శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు రెండున్నర కిలోల బంగారంను పట్టుకున్నారు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా కౌలాలంపూర్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద నుంచి …

కీసరలో విషాదం..

 రంగారెడ్డి : జిల్లాలోని కీసర మండలం కుందనపల్లిలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు. కుషాయిగూడ సాయిరాం కాలనీకి చెందిన శివ, …

హయత్ నగర్ లో ఆర్టీఏ అధికారుల తనిఖీలు..

రంగారెడ్డి : హయత్ నగర్ లో ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఐదు బస్సులపై కేసు నమోదు చేశారు. ఒక బస్సును సీజ్ …

లారీని ఢీకొన్న కారు.. ఇన్ఫోసిస్ ఉద్యోగిని మృతి

రంగారెడ్డి: శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు రక్తమోడింది. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇన్ఫోసిస్ ఉద్యోగిని మృతి చెందారు. రజియా సుల్తానా …

నేపాల్ నుండి తిరిగొచ్చింది వీరే..

రంగారెడ్డి : నేపాల్ నుండి సురక్షితంగా ఢిల్లీకి 8మంది తెలుగు యాత్రికులు ఆదివారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వీరికి …

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరిన తెలుగు ప్రయాణీకులు..

రంగారెడ్డి : నేపాల్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఎనిమిది మంది తెలుగు ప్రయాణీకులు చేరుకున్నారు. వీరికి మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి స్వాగతం పలికారు.

రంగారెడ్డి జిల్లా జగద్గిరిగుట్టలో పోలీసుల కార్డన్ సెర్చ్

రంగారెడ్డి: జగద్గిరిగుట్టరింగు బస్తీలో జాయింట్ సీపీ శిశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 9 బైకులు, ఆటో, పేలుళ్లకు ఉపయోగించే ఫీజు వైరును స్వాధీనం చేసుకున్నారు. …

చెత్త సేకరిస్తున్న ఇద్దరికి కరెంట్ షాక్:ఒకరి మృతి

రంగారెడ్డి:మియాపూర్ అల్విన్ కాలనీ సమీపంలో చెత్త సేకరిస్తున్న ఇద్దరు వ్యక్తులకు కరెంట్ షాక్ తగిలింది. ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమయంగా ఉన్నట్లు సమాచారం.