రంగారెడ్డి

మద్దూరు తహశీల్దార్ భూపతికి సన్మానం

మద్దూరు (జనంసాక్షి) అక్టోబర్ 17 : సిద్దిపేట జిల్లా మద్దూరు మండల నూతన తహశీల్దార్ గా పదవి బాధ్యతలు చేపట్టిన భూపతిని సోమవారం టీఆర్ఎస్ విద్యార్థి,యువజన విభాగం …

ఉప్పరి గూడ గెట్ వద్ద బ్రిడ్జి నిర్మాణం ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ కు వినతి

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు నిండి పెద్ద ఎత్తున  అలుగు దూకడం వలన సాగర్ హైవే నుండి ఉప్పరిగూడ గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచి పోవడం వలన  …

బుగ్గ జాతర ఏర్పాట్లను పరిశీలించిన సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో నవంబర్ 8వ తేదీ నుంచి 23 వరకు జరిగే  బుగ్గ రామలింగేశ్వర స్వామి కార్తీక మాస స్నానోత్సవాల జాతర పనులను …

అడ్డా( గో) ల్ విద్యుత్ బిళ్లులు

రామారెడ్డి అక్టోబర్  17  ( జనంసాక్షీ ) అడ్డగోలుగా విద్యుత్ బిల్లులు దండుకుంటు న్నారని బాధితుల ఆవేదన చెందుతున్నారు రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో  అధిక బిళ్లుల …

అవార్డు అందుకున్న ప్రధానోపాధ్యాయులు కొడిపాక రమేష్

కేసముద్రం అక్టోబర్ 16 జనం సాక్షి /ఆదివారం రోజున అవోపా భవన్ నందు (సుబేదారి)హనుమకొండ లో ఏపీజే అబ్దుల్ కలామ్ జాతీయ టీచింగ్ అవార్డ్-2022 ప్రధానం చేశారు.విద్యార్థులకు …

ఆదర్శం మున్సిపాలిటీయే లక్ష్యంగా అభివృద్ధి- మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి.

*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి) శంషాబాద్ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీయే లక్ష్యంగా అభివృద్ధి చేస్తున్నామని మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మా రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ …

ఓటు హక్కు పై అవగాహన సదస్సు

ఎల్కతుర్తి జనం సాక్షి అక్టోబర్ 15 హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని ఆటిట్యూడ్ స్కూల్లో పిల్లలకు ఓటు హక్కు పై ఆధార నేర్పించారు అందులో భాగంగా స్కూలు …

భరతమాత గర్వించదగ్గ గొప్ప శాస్త్రవేత్త అబ్దుల్ కలాం.

తొర్రూర్ 15 అక్టోబర్( జనంసాక్షి ) భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం  91వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.బీజేపి తొర్రూరు శాఖ అధ్యక్షుడు పల్లె …

మున్సిపల్ చైర్ పర్సన్ ను కలిసి వినతిపత్రం అందజేసిన కూరగాయల వ్యాపారులు

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, ( జనంసాక్షి) నూతనంగా నిర్మించిన వెజ్ నాన్ వెజ్ మార్కెట్ భవనం లో కూరగాయలు అమ్ముటకు షాపులను కేటాయించాలని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ కప్పరి స్రవంతి …

పిడుగుపాటుకు 23 మేకలు మేకలు మృతి

*గుడిహత్నూర్: అక్టోబర్ 14( జనం సాక్షి) పిడుగుపాటుకు 23 మేకలు మృతి చెందిన సంఘటన గూడిహత్నూర్ మండల పరిధిలోని మాల్కాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం …