రంగారెడ్డి

శంషాబాద్‌లో గంధపు చెక్కలు స్వాధీనం చేసుకున్న పోలీసులు

రంగారెడ్డి, జనంసాక్షి: జిల్లాలోని శంషాబాద్‌లో భారీగా గంధపు చెక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా శంషాబాద్‌లో స్మగ్లర్లు గంధపు చెక్కలను దాచిపెడుతున్నారని పోలీసులకు సమాచారం అందడంతో …

అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి

తాండూరు: అనుమానాస్పదస్థితిలో యువకుడు మృతిచెందిన సంఘటన ఈ రోజు వెలుగులోకి వచ్చింది. మండలంలోని కరన్‌కోటకు చెందిన గుర్తు తెలియని యువకుడు (17) అదివారం అదృశ్యమయ్యాడు. ఈ ఉదయం …

అభివృద్ధి పనులకు శ్రీకారం

తాండూరు,జనంసాక్షి: తాండూరు మండలం కరంకోట, ఓగ్గిపూర్‌ గ్రామాలలో  రూ. 22 లక్షల అభివృద్ధి పనులకు శాసనసభ్యులు మహేందర్‌రెడ్డి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తెదేపా …

మే 2న ఉద్యోగ మేళా

రంగారెడ్డి , జనంసాక్షి: జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో మే 2న ‘టు డోర్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ నందు సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు (30) …

సంగారెడ్డి చేరుకున్న ముఖ్యమంత్రి

సంగారెడ్డి: సంగారెడ్డిలో అగ్ని ప్రమాదం కార్యక్రమాన్ని ప్రారంభించడానికి హైదరాబాద్‌ నుంచి బయల్దేరిన ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి సంగారెడ్డిలో ఘనస్వాగతం లభించింది. ముఖ్యమంత్రి ప్రయాణించిన ప్రత్యేక హెలికాప్టర్‌ …

జగన్‌ అధికారంలోకి వస్తే పేదల కష్టాలు తీరుతాయి: వైయస్‌ విజయ

పూడూరు: జగన్‌ అధికారంలోకి వస్తేనే పేదల కష్టాలు తీరుతాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైయస్‌ విజయ పేర్కొన్నారు. పూడూరులోని అంగడి చిత్తంపల్లిలో శనివారం జరిగిన రచ్చబండ …

ట్రినిటి ప్రభంజనం

ఇంటర్‌ ద్వితీయ పరీక్షా ఫలితాల్లో ట్రినిటి విద్యా సంస్థలు ప్రభంజనం సృష్టించాయి. రాష్ట్ర స్థాయి , జిల్లా స్థాయిలో విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారు. విద్యార్థులను శుక్రవారం …

పాముకాటుతో మృతిచెందిన మహిళ

పరిగి, జనంసాక్షి: మండలంలోని రంగంపల్లి గ్రామంలో ఓ మహిళ పాముకాటుతో మృతి చెందింది. మంగమ్మ(32) అనే మహిళ ఆరుబయట నిద్రిస్తుండగా పాముకాటుకు గురైంది. దీంతో ఆమెను పరిగి …

ఉప ప్రణాళిక నిధుల సద్వినియోగం

ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి తాండూరు, జనంసాక్షి: ఎస్సీఎస్టీలకు ప్రత్యేకంగా కేటాయించిన ఉప ప్రణాళిక నిధులను సద్వినియోగం చేసుకుని రోడ్లు, మురుగుకాలువలు వంటి సౌకర్యాలను కల్పించుకోవలసిందిగా ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి సూచించారు. …

25 నుంచి వాలీబాల్‌ పోటీలు

ఆలూరు (చేవెళ్లగ్రామీణ) :మండలంలోని ఆలూరు గ్రామంలో లిటిల్‌ షార్ట్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో 25 జూనియర్లకు వాలీబాల్‌ టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నట్లు అర్గనైజరు పృద్వీరాజ్‌ తెలిపారు. 16 ఏళ్ల …