రంగారెడ్డి

బంద్‌కు సంఘీభావంగా జాతీయ రహదారిపై ఆందోళన

అబ్దుల్లాపూర్‌మెట్‌: విద్యుత్తు కోతలు, ఛార్జీల పెంపునకు నిరసనగా విపక్షాల పిలుపు మేరకు నిర్వహిస్తున్న బంద్‌కు సంఘీభావంగా హయత్‌ నగర్‌ మండలం అబ్దుల్లా పూర్‌మెట్‌ కూడలిలో తెదేపా, సీపీఐ, …

విద్యుత్‌ కోతలపై తెరాస నాయకుల ఆందోళన

పూడూరు: పెరిగిపోతున్న విద్యుత్తు కోతలకు నిరసనగా తెరాస ఆధ్వర్యంలో సోమవారం మన్యగూడ విద్యుత్‌ ఉపకేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. రాత్రి సమయాల్లో విద్యుత్‌ ఇవ్వడం వల్ల రైతులు …

అబ్దుల్లాపూర్‌మెట్‌లో చోరీ

రంగారెడ్డి : హయత్‌నగర్‌ మండలం అబ్దుల్లాపూర్‌ మెట్‌లో ఓ దుకాణంలో చోరీ జరిగింది. నిన్న రాత్రి దుకాణం తలుపులు బద్దలు కొట్టి దొంగలు లోనికి ప్రవేశించి భారీగా …

ఏఐసీసీ పర్యవేక్షకుల పరిశీలన

సంగారెడ్డి అర్బన్‌: వచ్చే ఎన్నికల్లో మెదక్‌, జహీరాబాద్‌ ఎంపీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల సమాచార సేకరణ కోసం శుక్రవారం ఏఐసీసీ పర్యవేక్షులు అమర్‌కాలే ఆధ్వర్యంలో స్థానిక …

మంటలంటుకుని గుడిసెలు దగ్ధమయ్యాయి.

అబ్దుల్లాపూర్‌మెట్‌: హయత్‌నగర్‌ మండలం మజిద్‌పూర్‌ గ్రామానికి చెందిన మాదగోని వెంకటయ్య గుడిసె, పక్కనే ఉన్న గడ్డివాములకు శుక్రవారం మంటలంటుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి. పని కోసం వెంకటయ్య కుటుంబ …

అవంతిలో ముగిసిన జాతీయ స్థాయి సదస్సు

అబ్దుల్లాపూర్‌మెట్‌: అవంతి కళాశాలలో రెండు రోజులపాటు జరిగిన జాతీయ స్థాయి సాంకేతికేత్సవం టెక్‌రిసోనెన్స్‌ సదస్సు ముగింపోత్సవానికి రాష్ట్ర సాంకేతిక శాఖ కమిషనర్‌ అజయ్‌జైన్‌ విచ్చేసి ప్రతిభావంతులైన విద్యార్థులకు …

తెర్కంపల్లి తాండాలో వర్ష బీభత్సం వల్ల విద్యుత్తు స్తంభాలు, చెట్లు నేలకూలాయి.

తాండూరు: బుధవారం రాత్రి గాలి-వాన బీభత్సం కారణంగా యాలాల మండలం తెర్కంపల్లి తాండాలో విద్యుత్తు స్తంభాలు, చెట్లు నేలకూలాయి. నాలుగు ఇళ్లుపాక్షికంగా దెబ్బతిన్నాయి. తాండాలో కరెంటు సరఫరా …

రైతుల ఆందోళనతో స్తంభించిన రహదారి

పూడూరు: గత రాత్రి నుంచి విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందంటూ రేగడి మామిడి పల్లకి చెందిన రైతులు గురువారం మన్నెగుడ సబ్‌స్టేషన్‌ ముందు ఆందోళనకు దిగారు. దీంతో హైదరాబాద్‌-బీజాపూర్‌ …

పాముకాటుతో విద్యార్థు మృతి

కులకచర్ల: పొలానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా ఇద్దరు విద్యార్థులు పాముకాటుకు గురైన సంఘటన కులకచర్ల మండల పరిధిలో పుట్టపహాడ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇంటర్‌ విద్యార్థి …

పాముకాటుతో విద్యార్థి మృతి

కులకచర్ల : పొలానికి వెళ్లి తిరిగివస్తుండగా ఇద్దరు విద్యార్థులు పాముకాటుకు గురైన సంఘటన రంగారెడ్డి జిల్లా కులకచర్ల పరిధిలో పుట్టపహాడ్‌లో గురువారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటనలో …