రంగారెడ్డి

అవంతిలో ముగిసిన జాతీయ స్థాయి సదస్సు

అబ్దుల్లాపూర్‌మెట్‌: అవంతి కళాశాలలో రెండు రోజులపాటు జరిగిన జాతీయ స్థాయి సాంకేతికేత్సవం టెక్‌రిసోనెన్స్‌ సదస్సు ముగింపోత్సవానికి రాష్ట్ర సాంకేతిక శాఖ కమిషనర్‌ అజయ్‌జైన్‌ విచ్చేసి ప్రతిభావంతులైన విద్యార్థులకు …

తెర్కంపల్లి తాండాలో వర్ష బీభత్సం వల్ల విద్యుత్తు స్తంభాలు, చెట్లు నేలకూలాయి.

తాండూరు: బుధవారం రాత్రి గాలి-వాన బీభత్సం కారణంగా యాలాల మండలం తెర్కంపల్లి తాండాలో విద్యుత్తు స్తంభాలు, చెట్లు నేలకూలాయి. నాలుగు ఇళ్లుపాక్షికంగా దెబ్బతిన్నాయి. తాండాలో కరెంటు సరఫరా …

రైతుల ఆందోళనతో స్తంభించిన రహదారి

పూడూరు: గత రాత్రి నుంచి విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందంటూ రేగడి మామిడి పల్లకి చెందిన రైతులు గురువారం మన్నెగుడ సబ్‌స్టేషన్‌ ముందు ఆందోళనకు దిగారు. దీంతో హైదరాబాద్‌-బీజాపూర్‌ …

పాముకాటుతో విద్యార్థు మృతి

కులకచర్ల: పొలానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా ఇద్దరు విద్యార్థులు పాముకాటుకు గురైన సంఘటన కులకచర్ల మండల పరిధిలో పుట్టపహాడ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇంటర్‌ విద్యార్థి …

పాముకాటుతో విద్యార్థి మృతి

కులకచర్ల : పొలానికి వెళ్లి తిరిగివస్తుండగా ఇద్దరు విద్యార్థులు పాముకాటుకు గురైన సంఘటన రంగారెడ్డి జిల్లా కులకచర్ల పరిధిలో పుట్టపహాడ్‌లో గురువారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటనలో …

ల్యాంకోహిల్స్‌ యాజమాన్యంపై కేసు నమోదు

మణికొండ, జనంసాక్షి: హైదరాబాద్‌ శివారు మణికొండ ప్రభత్వ భూమిని డంపింగ్‌యార్డ్‌గా ఉపయోగిస్తున్న ల్యాంకో హిల్స్‌ యాజమాన్యంపై రాయదుర్గం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. రాజేంద్రనగర్‌ తహసీల్దార్‌ ఫిర్యాదు మేరకు …

మానసికస్థితి బాగోలేక గృహిణి బలవన్మరణం

అబ్దుల్లాపూర్‌: హయత్‌నగర్‌ మండలం బాటసింగారం గ్రామానికి చెందిన దేశ ధనమ్మ (28) శనివారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. రాత్రంతా వెతికినా ఆమె ఆచూకీ …

ప్రమాదవశాత్తూ ఉసిరితోట దగ్ధం

షాబాద్‌: మండలంలోని చెర్లగూడలో ప్రమాదవశాత్తూ కమాల్‌రెడ్డి అనే రైతుకు చెందిన నాలుగు ఎకరాల ఉసిరితోట దగ్దమైంది. పక్కపొలంలోని రైతు పత్తి కట్టెను తగలబెట్టడంతో ఆ మంటలు తోటలోనికి …

భార్య తన మాట వినడంలేదని గొంతు కోసిన భర్త

కీసర: కుటుంబ తగాదాల నేపధ్యంలో భార్యను భర్త గొంతు కోశాడు. వివరాల్లోకి వెళ్తే భార్య తన మాట వినడం లేదని ఆమె గొంతు కోయడంతో తీవ్రంగా గాయపడిన …

వార్షిక రుణ ప్రణాళిక విడుదల

రంగారెడ్డి: వ్యవసాయంతో పాటు వ్యవసాయ ఆధారిత రంగాల అభివృద్ధి లక్ష్యంగా రుణప్రణాళిక ఉపయోగపడాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ వాణీప్రసాద్‌ అన్నారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ రూపొందించిన …