రంగారెడ్డి

రంగారెడ్డి జిల్లాలో పోలింగ్‌ కేంద్రంపై దాడి

రంగారెడ్డి,(జనంసాక్షి): శంషాబాద్‌ మండలం నల్లబల్లి తండా పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తమ ఓట్లు గల్లంతు అయ్యాయంటూ స్థానికులు పోలింగ్‌ కేంద్రంపై దాడికి …

రిటైర్డ్‌ శాస్త్రవేత్త దారణ హత్య

రంగారెడ్డి,(జనంసాక్షి): జిల్లాలోని కీసర మండలం దమ్మాయిగూడలో ఎన్‌ఎఫ్‌సీ రిటైర్డ్‌ శాస్త్రవేత్త రామకృష్ణారావు దారుణ హత్యకు గురయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నామినేషన్ల పరిశీలనలో ఉద్రిక్తత లాఠీచార్జ్‌

రంగారెడ్డి: జిల్లాలోని మంచాల మండలం జూపాల గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్‌ పత్రాల పరిశీలన సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. సీపీఐ, తేదేపా వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో …

తెగిపోయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ సర్వర్‌ కేబుల్‌

రంగారెడ్డి,(జనంసాక్షి): జిల్లాలోని శంకరపల్లిలో బీఎస్‌ఎన్‌ఎల్‌ సర్వర్‌ కేబుల్‌ తెగిపోవడంతో తాండూరులో బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలకు అంతరాయం కల్గింది. పలు ఏటీఎం సెంటర్లు, బ్యాంకులు, బ్యాడ్‌బాండ్‌ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. …

ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట

రంగారెడ్డి,(జనంసాక్షి): మేడిపల్లి అన్నపూర్ణ నగర్‌లో ఓ ప్రమ జంట ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో ప్రియుడు మృతి చెందగా ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. వారి ఆత్మహత్యకు …

హోంమంత్రి, ఆర్థిక మంత్రి పై 420 కేసు

రంగారెడ్డి,(జనంసాక్షి): తెలంగాణపై మాట మార్చారన్న అభియోగంపై కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే,ఆర్థిక మంత్రి చిదంబరంలపై ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో 420 కేసు నమోదైంది. అడ్వకేట్‌ జేఏసీ వేసిన పిటిషన్‌పై …

టీడీపీ, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ

రంగారెడ్డి,(జనంసాక్షి)పెద్ద అంబర్‌పేటలో రహదారి నిర్మాణ పనుల ప్రారంబోత్సవంలో ఘర్షణ చోటు చేసుకుంది. మంత్రి జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌, టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో పనుల …

రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని శవం లభ్యం

రంగారెడ్డి,(జనంసాక్షి): బుద్వేల్‌ రైల్వే స్టేషన్‌ పరిధిలో రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని శవం లభ్యమైంది. దుండగులు గుర్తు తెలియని మహిళను చంపి గోనేసంచిలో మూటకట్టి ట్రాక్‌పై పడేసినట్లు …

గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య

రంగారెడ్డి,(జనంసాక్షి): రాజేంద్రనగర్‌ మైలార్‌దేవరపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ ఫంక్షన్‌ హాల్‌ వద్ద గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని …

గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

రంగారెడ్డి , పూడూరు గేటు సమీపంలోని పొలంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.