రంగారెడ్డి

చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా బొల్లారం చెక్‌పోస్టు వద్ద ఆర్టీసీ బస్సు ఒకటి అదుపుతప్పి చెట్టును ఢీకొంది . అదృష్టవశాత్తు బస్సులోని 11మంది ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి.

‘అమ్మహస్తంలో’ తోపులాట .

రంగారెడ్డి జిల్లాలోని షాబాద్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేపట్టిన ‘అమ్మహస్తం’కార్యక్రమంలో బుధవారం స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా ,ఓ మహిళ పరిస్ధితి విషమంగా …

ఏసీబీ వలలో మేడ్చల్‌ పంచాయతీ అధికారి

రంగారెడ్డి : 1.50లక్షల రూపాయల లంచం తీసుకుంటూ మేడ్చల్‌ పంచాయతీ అధికారి నరహరి ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఓ అభ్దిదారుడి వద్దనండి డబ్బులు తీసుకుంటుండగా అధికారులు మాటు …

వైభవంగా ప్రారంభంమైన అతిరాత్ర మహాయాగం

కీసర: ప్రపంచ శాంతి, ప్రకృతి సమతుల్యం, లోకకల్యాణార్థం అతిరాత్రి మహాయాగం సుప్రసిద్ధ శైవ క్షేత్రమైన కీసరగుట్టలో ఈ రోజు వైభవంగా ప్రారంభమైంది. దాదాపు 23ఎకరాల సువిశాల ప్రదేశంలో …

చేపట్టిన బంద్‌ ప్రశాంతంగా కొనసాగింది

తాండూరు పట్టణం: విద్యుత్తు ఛార్జీల పెంపును నిరసిస్తూ విపక్షాలు చేపట్టిన బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆర్టీసీ అధికారులు బస్సులను నడపడానికి ప్రయత్నించగా తెదేపా, తెరాస నాయకులు అడ్డుకున్నారు. …

బంద్‌కు సంఘీభావంగా జాతీయ రహదారిపై ఆందోళన

అబ్దుల్లాపూర్‌మెట్‌: విద్యుత్తు కోతలు, ఛార్జీల పెంపునకు నిరసనగా విపక్షాల పిలుపు మేరకు నిర్వహిస్తున్న బంద్‌కు సంఘీభావంగా హయత్‌ నగర్‌ మండలం అబ్దుల్లా పూర్‌మెట్‌ కూడలిలో తెదేపా, సీపీఐ, …

విద్యుత్‌ కోతలపై తెరాస నాయకుల ఆందోళన

పూడూరు: పెరిగిపోతున్న విద్యుత్తు కోతలకు నిరసనగా తెరాస ఆధ్వర్యంలో సోమవారం మన్యగూడ విద్యుత్‌ ఉపకేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. రాత్రి సమయాల్లో విద్యుత్‌ ఇవ్వడం వల్ల రైతులు …

అబ్దుల్లాపూర్‌మెట్‌లో చోరీ

రంగారెడ్డి : హయత్‌నగర్‌ మండలం అబ్దుల్లాపూర్‌ మెట్‌లో ఓ దుకాణంలో చోరీ జరిగింది. నిన్న రాత్రి దుకాణం తలుపులు బద్దలు కొట్టి దొంగలు లోనికి ప్రవేశించి భారీగా …

ఏఐసీసీ పర్యవేక్షకుల పరిశీలన

సంగారెడ్డి అర్బన్‌: వచ్చే ఎన్నికల్లో మెదక్‌, జహీరాబాద్‌ ఎంపీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల సమాచార సేకరణ కోసం శుక్రవారం ఏఐసీసీ పర్యవేక్షులు అమర్‌కాలే ఆధ్వర్యంలో స్థానిక …

మంటలంటుకుని గుడిసెలు దగ్ధమయ్యాయి.

అబ్దుల్లాపూర్‌మెట్‌: హయత్‌నగర్‌ మండలం మజిద్‌పూర్‌ గ్రామానికి చెందిన మాదగోని వెంకటయ్య గుడిసె, పక్కనే ఉన్న గడ్డివాములకు శుక్రవారం మంటలంటుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి. పని కోసం వెంకటయ్య కుటుంబ …