రంగారెడ్డి
రెవెన్యూ సదస్సును ప్రారంభించిన మంత్రి
వికారాబాద్: మండలంలోని ఐనాపూర్ గ్రామంలో రెవెన్యూ సదస్సులను మంత్రి ప్రసాదకుమార్ ప్రారంభించారు. రెవెన్యూ సమస్యలతో పాటు స్థానిక సమస్యలను కూడా ఈ సదస్సుల ద్వారా పరిష్కరించనున్నట్లు చెరప్పారు.
10 ఇసుక లారీల సీజ్
రంగారెడ్డి: శంషాబాద్ మండలం చింతపల్లి వద్ద రవాణాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధికలోడ్తో వెళ్తున్న 10 ఇసుక లారీలను సీజ్ చేశారు. వాహన యజమానులకు జరిమానా విధించారు.
తాజావార్తలు
- ఓబుళాపురం మైనింగ్ కేసులో ‘గాలి’తో సహా ఐదుగురికి జైలు
- మోదీ నిర్లక్ష్యం వల్లే ఉగ్రదాడి
- నేడు దేశవ్యాప్తంగా మాక్డ్రిల్
- కొడంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
- ఇరాన్ పోర్టులో పేలుడు శబ్దం 50 కి.మీ. దూరం వినిపించింది: ఇరాన్ మీడియా
- కస్తూరి రంగన్కు ప్రధాని మోదీ నివాళి.. దేశానికి ఆయన సేవలు చిరస్మరణీయం
- బీఆర్ఎస్ ఏకైక ఎజెండా తెలంగాణే.. 25 ఏళ్ల ప్రస్థానంలో ఇదే మా నిబద్ధత: కేటీఆర్
- కేసీఆర్ స్పీచ్పై తీవ్ర ఉత్కంఠ.. ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ
- భారత్, హిందువులపై మరోసారి విషం చిమ్మిన పాక్ ఆర్మీ చీఫ్
- ఉగ్రదాడి దోషులను వదిలిపెట్టం: నరేంద్ర మోదీ
- మరిన్ని వార్తలు