రంగారెడ్డి

కబేళాకు గోవుల తరలింపును అడ్డుకున్న భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు

కుత్బుల్లాపూర్‌: గోవులను కబేళాకు తరలిస్తున్న వారిని అడ్డుకుని హిందూ వాహిని, భజరంగదశ్‌ కార్యకర్తలు పోలీసులకు అప్పగించారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ ప్రాంతం నుంచి రెండు డీసీఎం వాహనాల్లో …

టైర్ల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

రంగారెడ్డి : జిల్లాలోని శంషాబాద్‌ మండలం ఎర్రగుంట్ల తండాలోని టైర్ల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భారీ మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక …

ఇంజినీరింగ్‌ కళాశాలకు బాంబు బెదిరింపు

మేడ్చల్‌: రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌కు సమీపంలోని సీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలకు బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. దీంతో రెండు బాంబు స్వ్యాడ్‌ బృందాలతో మేడ్చల్‌ పోలీసులు కళాశాలలో …

విద్యుత్తు షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం

పుప్పాలగూడ: రాజేంద్రనగర్‌ మండలం పుప్పాలగూడ శ్రీనగర్‌ కాలనీలోని శ్రీజ ఏంజెల్స్‌ అపార్ట్‌మెంట్‌ మొదటి అంతస్తులో విద్యుత్తు షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం విద్యుత్తు కోత సమయంలో …

అర్జీలను స్వీకరించిన రాష్ట్రమంత్రి

వికారాబాద్‌ గ్రామీణం: దారూర్‌ మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్‌ కార్యక్రమంలో ప్రజల నుంచి రాష్ట్ర చేనేత జౌళి శాఖా మంత్రి ప్రసాద్‌కుమార్‌ సోమవారం అరీలను స్వీకరించారు, …

వేతనాలు పెంచాలని ఆందోళన

పుడూరు: గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న రోజువారీ కార్మికులకు వేతనాలు పెంచాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం వుడూరు మండల కేంద్రం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ …

సీడీ, గోడపత్రికను విడుదల చేసిన జిల్లా ఎస్పీ

వికారాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ రాజకుమారి ఉగ్రవాద నిర్మూలన సీడీ, గోడపత్రికలను ఎన్‌టీఆర్‌ చౌరస్తాలో సామవారం విడుదల చేశారు. ఈ …

కాటేదాన్‌ పరిశ్రమలో అగ్ని ప్రమాదం

రంగారెడ్డి: నగర శివారు రాజేంద్రనగర్‌లో కాటేదాన్‌ పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శోభ ప్లాస్టిక్‌ పరిశ్రమలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని భారీగా వ్యాపించాయి. రసాయనాలతో కూడిన పొగతో …

పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య

దోమ: రాకొండ గ్రామానికి చెందిన శ్రీశైలు (19)అనే యువతి శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. శ్రీశైలు పరిగిలోని పల్లవి కళాశాలలో బీఫార్మసీ ప్రథమ సంవత్సరం …

సురారం వీకర్‌ సెక్షన్‌ కాలనీలో ఉద్రిక్తత

రంగారెడ్డి : జిల్లాలోని కుత్బుల్లాపూర్‌ మండలం సురారం వీకర్‌ సెక్షన్‌ కాలనీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కోర్టు ఆదేశాల మేరకు రెవిన్యూ సిబ్బంది ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారు. కాలనీవాసులు …