రంగారెడ్డి

ఎమ్మెల్యే చింతమనేని అరెస్టు

గండేడ్‌: సడక్‌బంద్‌లో పాల్గొనేందుకు వెళ్తున్న వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ను రంగారెడ్డి జిల్లా మహమ్మదాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. గండేడ్‌ మండలం వెంకట్‌రెడ్డిలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు …

మాజీ జడ్పీటీసీ సభ్యుని మృతి

పూడూరు: పూడూరు మాజీ జడ్పీటీసీ పోచిరెడ్డి గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.

షాబాద్‌ పీఎస్‌కు కేటీఆర్‌ తరలింపు

షాబాద్‌: సడక్‌బంద్‌లో  భాగంగా కేటీఆర్‌, సీపీఐ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌తో పాటు 30 మందిని షాద్‌నగర్‌లో అరెస్టు చేసి అరెస్టు రంగారెడ్డి జిల్లా షాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. …

మాసబ్‌ చెరువు కట్ట వద్ద గుర్తుతెలియని మృతదేహం

తుర్కయాంజాల్‌: నాగార్జునసాగర్‌ రహదారి తర్కయాంజల్‌ మాసబ్‌ చెరువు పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పడి ఉంది. ఇతనిని హత్యచేసి ఇక్కడ పడేసి నట్లుగా వనస్థలిపురం పోలీసులు …

తప్పుల తడకగా పరీక్షా పత్రం

షాబాద్‌: పదో తరగతి ప్రీ ఫైనల్‌ పరీక్షా పత్రం తప్పుల తడకగా రూపొందింది. శుక్రవారం జరగాల్సిన సాంఘిక శాస్త్రం మొదటి పేపరు పరీక్షాపత్రంలో రెండో పేపరులో ఇవ్వాల్సిన …

10 ఇసుక లారీల సీజ్‌

రంగారెడ్డి: శంషాబాద్‌ మండలం చింతపల్లి వద్ద రవాణాశాఖ  అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధికలోడ్‌తో వళ్తున్న 10 ఇసుక లారీలను సీజ్‌ చేశారు. వాహన యజమానులకు జరిమానా విధించారు.

బరువు తగ్గేందుకు శస్త్రచికిత్స చేయించుకుంటూ వ్యక్తి మృతి

హైదరాబాద్‌: బరువు తగ్గేందుకు చేసిన శస్త్రచికిత్స వికటించి ఓ వ్యక్తి మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా ఉప్పల్‌ రవాణాశాఖ అధికారిగా పనిచేస్తున్న రాజేంద్రకుమార్‌ అధిక బరువు సమస్యతో …

రెవెన్యూ సదస్సును ప్రారంభించిన మంత్రి

వికారాబాద్‌: మండలంలోని ఐనాపూర్‌ గ్రామంలో రెవెన్యూ సదస్సులను మంత్రి ప్రసాదకుమార్‌ ప్రారంభించారు. రెవెన్యూ సమస్యలతో పాటు స్థానిక సమస్యలను కూడా ఈ సదస్సుల ద్వారా పరిష్కరించనున్నట్లు చెరప్పారు.

10 ఇసుక లారీల సీజ్‌

రంగారెడ్డి: శంషాబాద్‌ మండలం చింతపల్లి వద్ద రవాణాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధికలోడ్‌తో వెళ్తున్న 10 ఇసుక లారీలను సీజ్‌ చేశారు. వాహన యజమానులకు జరిమానా విధించారు.

నగరంలోకి ప్రవేశించిన మునుగోడు ఎమ్మెల్యే పాదయాత్ర

అబ్దుల్లాపూర్‌మెంట్‌: దిండి-నక్కలగండి ఎత్తిపోతల పథకానికి పరిపాలన ఆమోదం ఇవ్వాలని, శ్రీశైల సొరంగ మార్గానికి నిధులు కేటాయించి పూర్తి చేయాలని సీపీఐ నేతృత్వంలో మునుగోడు ఎమ్మెల్యే యాదగిరిరావు చేపట్టిన …