రంగారెడ్డి
మాజీ జడ్పీటీసీ సభ్యుని మృతి
పూడూరు: పూడూరు మాజీ జడ్పీటీసీ పోచిరెడ్డి గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
10 ఇసుక లారీల సీజ్
రంగారెడ్డి: శంషాబాద్ మండలం చింతపల్లి వద్ద రవాణాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధికలోడ్తో వళ్తున్న 10 ఇసుక లారీలను సీజ్ చేశారు. వాహన యజమానులకు జరిమానా విధించారు.
రెవెన్యూ సదస్సును ప్రారంభించిన మంత్రి
వికారాబాద్: మండలంలోని ఐనాపూర్ గ్రామంలో రెవెన్యూ సదస్సులను మంత్రి ప్రసాదకుమార్ ప్రారంభించారు. రెవెన్యూ సమస్యలతో పాటు స్థానిక సమస్యలను కూడా ఈ సదస్సుల ద్వారా పరిష్కరించనున్నట్లు చెరప్పారు.
10 ఇసుక లారీల సీజ్
రంగారెడ్డి: శంషాబాద్ మండలం చింతపల్లి వద్ద రవాణాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధికలోడ్తో వెళ్తున్న 10 ఇసుక లారీలను సీజ్ చేశారు. వాహన యజమానులకు జరిమానా విధించారు.
తాజావార్తలు
- మా బాధలను అర్ధం చేసుకోండి
- పేదల భూములపై కాంగ్రెస్ కుట్ర
- మూడో రోజుకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు
- పీలేరు వద్ద రైలు ఢీకొని ఇద్దరు దుర్మరణం
- YCPకు గుడ్ బై:వాసిరెడ్డి పద్మ
- తరగతి గదిలో 8వ తరగతి విద్యార్ధి ఆత్మహత్యా?
- నేడు తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల విడుదల
- అమ్మ, చెల్లి పై ఆస్తుల కోసమే కోర్టులో జగన్ పిటిషన్..
- సురేఖపై కేసులో.. నేడు కేటీఆర్ వాంగ్మూలం
- ‘దానా’ తుఫాన్ ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు.. రద్దయిన 41 రైళ్లు ఇవే..!
- మరిన్ని వార్తలు