రంగారెడ్డి

ఆస్తిపన్ను చెల్లింపు దారులతో కిటకిటలాడిన మున్సిపల్‌ కార్యాలయం

కుత్బుల్లాపూర్‌: ఆస్తిపన్ను చెల్లింపు దారులతో శనివారం మున్సిపల్‌ కార్యాలయం కిటకిటలాడింది. అపరాధ రుసుము, వడ్డీలేకుండా ఆస్తిపన్ను చెల్లించడానికి మార్చి 31 గడువు తేది కావడంతో చెల్లింపు దారులు …

నిందితుని అరెస్టు, రిమాండుకు తరలింపు

కుత్బుల్లాపూర్‌: తాళం వేసిన ఇంటిలోకి ప్రవేశించి రూ. 2.07 లక్షల విలువ చేసే బంగారు నగలు తస్కరించుకుపోయిన నిందితుని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు పంపారు. …

మాజీ ఎంపీ ధర్మబిక్షం గౌడ్‌కు నివాళులు

అబ్దుల్లాపూర్‌ మెట్‌: స్వాతంత్ర సమరయోధుడు, మాజీ ఎంపీ బొమ్మగోని ధర్మబిక్షం గౌడ్‌ రెండో వర్థంతిని పురస్కరించుకుని అబ్దుల్లాపూర్‌ మెట్‌లో ఆయన విగ్రహానికి రాజ్యసభ సభ్యులు దేవేందర్‌గౌడ్‌, మాజీ …

అప్పులబాధతో రైతు ఆత్మహత్మ

రంగారెడ్డి: వికారాబాద్‌ మండలం బురంతపల్లి తండాలో మాన్‌సింగ్‌ (42) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతో బావిలో దూకి రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు అతని కుటుంబ …

నిశ్చితార్థం తర్వాత మరొకరిని పెళ్లి చేసుకున్నందుకు దాడి: యువతి మృతి

కందుకూరు: తనను ప్రేమించి నిశ్చితార్థం జరిగిన తర్వాత వేరొకరిని వివాహమాడిన యువతిపై బావ దాడి చేసిన ఘటనలో యువతి చికిత్స పొందుతూ మృతి చెందింది. చెప్పులు కుట్టే …

బావిలో దూకి రైతు ఆత్మహత్య

రంగారెడ్డి : వికారాబాద్‌ మండలం బురంతపల్లి తండాలో మాన్‌సింగ్‌(42) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతో బావిలో దూకి రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు అతని కుటుంబసభ్యులు …

ఏడుకు చేరిన మృతుల సంఖ్య

వికారాబాద్‌ గ్రామీణం: రాజీవ్‌ గృహకల్ప పేలుడు ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరుకుంది. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏసు(32) ఈరోజు మరణించాడు. ఇప్పటికే ఈయన కొడుకులు …

రాజీవ్‌ గృహకల్ప పేలుళ్ల ఘటనలో మరొకరు మృతి

రంగారెడ్డి : వికారాబాద్‌ రాజీవ్‌ గృహకల్పలో పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏసు (32) అనే బాధితుడు మృతి …

గుర్తుతెలియని మృతదేహాలు స్వాధీనం

యాచారం: నాగార్జునసాగర్‌-హైదరాబాద్‌ ప్రధాన రహదారి తక్కళ్లపల్లి వద్ద రెండు గుర్తుతెలియని మృతదేహాలు లభ్యమయ్యాయి. సుమారు 30 సంవత్సరాల వయస్సున్న రెండు మృతదేహాలను దుండగులు అటవీ ప్రాంతానికి తీసుకువచ్చి …

మహిళ ఆత్మహత్య

దుండిగల్‌: సూరారం కట్టమైసమ్మ చెరువులో పడి ఓ మహిళ మృతిచెందిన సంఘటన దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. మృతురాలిని షాపూర్‌నగర్‌లోని న్యూ లాల్‌ బహుదూర్‌ పురకు చెందిన …