రంగారెడ్డి

పెట్రోలు బంకులో బాంబు ఉన్నట్లు ఫోన్‌

రంగారెడ్డి : రాజేంద్రనగర్‌ మండలం శివరాంపల్లిలో పెట్రోల్‌ బంకుల్లో  బాంబులు ఉన్నట్లు ఆగంతుకుడి నుంచి ఫోన్‌ కాల్‌ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ పెట్రోలు బంకులను మూసివేసి …

పేలుళ్లను నిరసిస్తూ భాజపా ర్యాలీ

సరూర్‌నగర్‌ పట్టణం: దిల్‌సుఖ్‌ నగర్‌లోని వరుస బాంబు పేలుళ్లను నిరసిస్తూ భాజపా ఇచ్చిన బంద్‌ సరూర్‌నగర్‌ ఆర్‌కే పురంలో సంపూర్ణంగా జరిగింది. నాయకులు ర్యాలీలు నిర్వహిస్తూ దుకాణాలను …

ఎన్‌టీఆర్‌ నగర్‌వాసుల మౌనదీక్ష

సరూర్‌నగర్‌ పట్టణం: దిల్‌షుక్‌నగర్‌లో వరస బాంబు పేలుళ్లను నిరసిస్తూ ఎన్‌టీఆర్‌ నగర్‌ వాసులు మౌనదీక్షను చేపట్టారు. నోటికి నల్లగుడ్డ ట్టుకుని రెండు గంటలపాటు మౌనదీక్ష చేపట్టారు. పేలుళ్లకు …

జాతీయ రహదారిపై నిరసన చేపట్టిన విద్యార్థులు

అబ్దుల్లాపూర్‌మెంట్‌: సంజయ్‌గాంధీ స్మారక ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న అంబర్‌పేటకు చెందిన అజాజ్‌అహ్మద్‌ నిన్న జరిగిన పేలుళ్లలో మృతి చెందడంతో కళాశాల ఆవరణలో విద్యార్థులు, …

నోవా కళాశాల విద్యార్థుల ర్యాలీ

అబ్దుల్లాపూర్‌మెంట్‌: దిల్‌సుఖ్‌నగర్‌లో నిన్న జరిగిన బాంబు పేలుళ్లలో మృతి చెందిన నోవా కళాశాల విద్యార్థి ఆనంద్‌కు హయత్‌నగరం మండలం, జాఫర్‌ గూడలోని నోవా కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు …

వికారాబాద్‌లో బంద్‌ విజయవంతం

వికారాబాద్‌ గ్రామీణం: బాంబు పేలుళ్లకు నిరసనగా భాజపా ఆధ్వర్యంలో వికారాబాద్‌లో నిర్వహిస్తున్న బంద్‌ విజయవంతమైంది. దుకాణాలు, విద్యా సంస్థలు, సినిమా థియేటర్‌లు పెట్రోల్‌ బంక్‌లు మూసివేశారు. భాజపా …

కుత్బుల్లాపూర్‌లో భారీ చోరీ

కుత్బుల్లాపూర్‌: కుత్బుల్లాపూర్‌లోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. తాళం పగలగొట్టి గుర్తు తెలియని దుండగులు ఇంట్లో చొరబడి రూ.3.25లక్షలు అపహరించారు. మగ్థంనగర్‌కు చెందిన జైపాల్‌ రెడ్డి …

గుర్తుతెలియని వాహనం ఢీకొని నలుగురి మృతి

నార్సింగి : రంగారెడ్డి జిల్లా నార్సింగి మంచిరేవుల వద్ద ఈరోజు ఉదయం గుర్తు తెలియని వాహనం ఢికొని నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మృతుల వివరాలు తెలియాల్సివుంది.

విషపదార్థాలు తిని 40 గొర్రెలు మృతి

రంగారెడ్డి:  విషపదార్థాలు తిని 40 గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటన మేడ్చల్‌ మండలంలోని తుమ్మచెరువులో చోటు చేసుకుంది. ఒకే సారి 40 గొర్రెలు చనిపోవడంతో గొర్రెల …

రంగారెడ్డి డీసీఎంఎన్‌ అధ్యక్ష ఎన్నిక వాయిదా

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా డీసీఎంఎన్‌ అధ్యక్ష,ఉపాధ్యక్ష ఎన్నిక చివరి క్షణంలో వాయిదా పడింది. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడి జోక్యంతో డీసీఎంఎన్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానానికి నామినేషన్‌ …