రంగారెడ్డి

బిజెపి ప్రభుత్వం వస్తే రైతులకు ఉచిత కరెంటు ఉండదు,

మంత్రి హరీష్ రావు జహీరాబాద్ సెప్టెంబర్ 24( జనంసాక్షి)బీజేపీ ప్రభుత్వం వస్తే ఉచిత కరెంట్ ఉండదు రైతులకు మీటర్లు వస్తయి. కరెంటు బిల్లులు వస్తయి అని ఆర్థిక …

10 వేల డబుల్ బెడ్రూం ఇండ్లను కట్టుకున్న ఒకే ఒక నియోజక వర్గం బాన్సువాడ. కల్లూర్ లో బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన స్పీకర్

కోటగిరి సెప్టెంబర్ 24 జనం సాక్షి:-బాన్సువాడ నియోజక వర్గం కోటగిరి మండలంలోని కల్లూర్,లిం గాపూర్,భర్ధిపూర్ తాండ,ఘన్నరం గ్రామాలలో పలు అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా తెలంగాణ శాసన …

మంత్రి హరీష్ రావు కు స్వాగతం పలికిన న్యాల్కల్ జడ్పీటిసి స్వప్న భాస్కర్

జహీరాబాద్ సెప్టెంబర్ 24 జనం సాక్షి జహీరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించడానికి విచ్చేసిన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కు న్యాల్కల్ జడ్పిటిసి …

బతుకమ్మ చీరల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి….

చిలప్ చేడ్/సెప్టెంబర్/జనంసాక్షి :- సంస్కృతిక సంప్రదాయాలకు ప్రతికైన బతుకమ్మ పండుగను సమరంగ నిర్వహించినందుకు రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలు అందిస్తుందని నర్సాపురం మీద చిలుముల మదన్ రెడ్డి …

*బ్రూక్లిన్ హైస్కూల్ లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఆట పాటలతో అలరించిన ఉపాధ్యాయినిలు విద్యార్థినిలు*,

పాటలతో అలరించిన ఉపాధ్యాయినిలు విద్యార్థినిలు*, మెట్పల్లి టౌన్ , సెప్టెంబర్ 24 : జనం సాక్షి మెట్ పల్లి పట్టణంలోని 12వ వార్డులో గల బ్రూక్లిన్ హైస్కూల్ …

11వ, వార్డ్ కౌన్సిలర్ జక్కు పద్మ రవీందర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సిగ్మా ఆసుపత్రి సిబ్బంది ధర్మపురి (జనం సాక్షి న్యూస్) జగిత్యాల జిల్లాలోని ధర్మపురి పట్టణ కేంద్రంలో గల స్థానిక మునిసిపల్ కార్యాలయ పరిధిలో …

ప్రతి విద్యార్థి సేవా బావాన్ని పెంపొందించుకోవాలి

ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అజీజ్ బేగ్ కేసముద్రం సెప్టెంబర్ 24 జనం సాక్షి / ప్రతి విద్యార్థి విద్యతో పాటు సేవా బావాన్ని పెంపొందించుకోవాలని కేసముద్రం …

పరామర్శ,బీజేపీ నియోజకవర్గ నాయకులు చిలకమర్రి మదన్ మోహన్

పరామర్శ,బీజేపీ నియోజకవర్గ నాయకులు చిలకమర్రి మదన్ మోహన్  రాయికల్ మండలం భూపతిపూర్ మైతపూర్ గ్రామాలకు చెందిన పలువురిని పరామర్శించారు,భూపతిపూర్ గ్రామానికి చెందిన బాసమల్ల లక్ష్మీనారాయణ అనారోగ్యంతో మృతిచెందగా …

మృతుడి అలీ కుటుంబాన్ని పరామర్శ.

పరామర్శించిన ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ శ్రీరామ్.పరామర్శించిన ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ శ్రీరామ్. జనం సాక్షి ఉట్నూర్. ఉట్నూర్ మండలంలోని లక్కారం గ్రామానికి …

 మిర్యాలగూడ లో వైద్య ఆరోగ్య శాఖాధికారుల ఆకస్మిక తనిఖీ

రెండు ఆసుపత్రులు, ఐదు ల్యాబ్ లు సీజ్ -ఆరు ఆసుపత్రులకు షోకాజు నోటీసులు మిర్యాలగూడ, జనం సాక్షి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అపరిశుభ్రంగా ఉన్న ఆసుపత్రులతో పాటు …