రంగారెడ్డి

సద్దుల బతుకమ్మ, దసరా పండుగను ఘనంగా నిర్వహించాలి

ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్… హన్మకొండ బ్యూరో చీఫ్ 22 జనంసాక్షి గురువారం నాడు హనుమకొండ కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం …

“వీఆర్ఏల సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు”

 వీఆర్ఏల సమ్మె 60వ రోజుకు చేరిన సందర్భంగా, దీక్షా శిబిరాన్ని సందర్శించిన  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు …

వసతి గృహాల్లో నాణ్యమైన భోజనాన్ని అందించాలి

ఎంపీపీ నూకల సరళ హనుమంత రెడ్డి మిర్యాలగూడ,జనం సాక్షి. ప్రభుత్వ విద్యార్థి వసతి గృహాల్లో నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలను నుంచి విద్యార్థిని విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడాలని …

వెంకటాపూర్ లో బతుకమ్మ చీరల పంపిణీ

వెంకటాపూర్ (రామప్ప) జనం సాక్షి : మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభమైంది మండలానికి 9946 బతుకమ్మ చీరలు రాగా తహసీల్దార్ పి …

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం

:చామకూర మల్లారెడ్డి:శామీర్ పేట్, జనం సాక్షి : ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అహర్నిశలు పాటు పడుతున్నా రని మంత్రి మల్లారెడ్డి అన్నారు. గురు వారం …

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు గా చిలుక మధుసూదన్ రెడ్డి

మల్ రెడ్డి రంగారెడ్డి రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):-తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమటీ ప్రతినిధులుగా  చిలుక మధుసూదన్ రెడ్డి మల్ రెడ్డి రంగారెడ్డి ని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి …

అన్ని మండలా లకు ప్రత్యేక నిధులు

శివ్వంపేట సెప్టెంబర్ 22 జనంసాక్షి : త్వరలోనే ఎమ్మెల్యేలు, ఎంపీపీల సమక్షంలో ప్రత్యేక సమావేశ నిర్వహించి అన్ని మండల పరిషత్ లకు ప్రత్యేక నిధులు మంజూరు చేయిస్తానని …

మృతుని కుటుంబానికి టిఆర్ఎస్ అండగా ఉంటుంది..

– వైస్ ఎంపీపీ అరుణ్ కుమార్ రెడ్డి. ఊరుకొండ, సెప్టెంబర్ 22 (జనంసాక్షి): మృతి చెందిన కుటుంబాలకు టిఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని వైస్ ఎంపీపీ …

దసరా సెలవుల్లో వర్క్ షాప్ పేరుతో ప్రైవేట్ టీచర్లను హింసించే ప్రైవేట్ పాఠశాలలపై చేరియలు తీసుకోండి- భాస్కర్ రాథోడ్,

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం(జనంసాక్షి):- దసరా సెలువులల్లో తమకు ఉన్న కొద్దిపాటి సమయాన్ని కుటుంబసభ్యులతో గడపనివ్వకుండా, తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబరాలు, దసర పండుగా చేసుకొనివ్వకుండా , వర్కషాప్, ఒరియంటేషన్ …

శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

వేమనపల్లి,సెప్టెంబర్ 22 (జనంసాక్షి) రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి కాళేశ్వరం జోన్ వేమనపల్లి మండలంలోని కాటేపల్లి గ్రామంలో రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి మంచిర్యాల ఇన్చార్జి …