రంగారెడ్డి

రానున్న పండగల దృష్ట్యా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి

మున్సిపల్ చైర్మన్ కుడుములు సత్యం ఎల్లారెడ్డి సెప్టెంబర్ 21 జనం సాక్షి : రానున్న బతుకమ్మ, దసరా పండుగల దృష్ట్యా పారిశుద్ధ్య కార్మికులు మున్సిపల్ పరిధిలో అన్ని …

ఘనంగా ఆశీర్వాద్ గోల్డ్ లోన్ బ్యాంక్ ప్రారంభోత్సవం..

ముఖ్య అతిథులుగా ఎంపీపీ చంద్రమోహన్,జడ్పిటిసి శ్రీనాథ్ రెడ్డి, ఎస్సై రమేష్ బాబు  కేసముద్రం సెప్టెంబర్ 21 జనం సాక్షి  / మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన …

ఆర్థిక సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య

మునగాల, సెప్టెంబర్ 21(జనంసాక్షి): ఆర్థిక సమస్యలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని రేపాల గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. రేపాల గ్రామానికి చెందిన సోమపంగు …

నేషనల్ అవార్డు గ్రహీత

విద్యార్థిని సన్మానించిన స్థానిక సర్పంచ్ ఎంపిటిసి జడ్పిటిసి పెద్దవంగర సెప్టెంబర్ 21(జనం సాక్షి ) పెద్దవంగర మండలం కోరిపల్లి గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థికి నేషనల్ …

” మరణశయ్యపై సర్కారు సదువు… ఈ పాపం కేసిఆర్ కే దక్కుతుంది – బిజెపి నేత గజ్జల యోగానంద్”

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబర్ 21( జనంసాక్షి): రాష్ట్రంలో రోజు రోజుకి విద్యా వ్యవస్థ అప్రతిష్టకు లోనవుతుందని, నేడు సర్కారు సదువు మరణశయ్యపై వేలాడుతోందని భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత, …

రైతు వేదికను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

సెప్టెంబర్ 21 జనం సాక్షి హనుమకొండ జిల్లా  ఎలుకతుర్తి మండలంలోని కేశపూర్ గ్రామంలో రైతు వేదిక ప్రారంభించిన పంచాయతీరాజ్ శాఖ lll  ఎర్రబెల్లి దయాకర్ రావు హుస్నాబాద్ …

మెడికల్ క్యాంపు సక్సెస్

నర్సాపూర్,  సెప్టెంబర్, 21, ( జనం సాక్షి ) : బిజెపి ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నర్సాపూర్ పట్టణంలోని తొమ్మిదవ వార్డ్ చైతన్యపురి కాలనీలో ప్రధానమంత్రి నరేంద్ర …

అర్హులందరికీ ఆసరా పింఛన్….

ఎమ్మెల్యే మదన్ రెడ్డి….. నర్సాపూర్ సెప్టెంబర్,  21, ( జనం సాక్షి)  : 57 సంవత్సరాలు నిండిన పేద ప్రజలందరికీ ఆసరా పింఛన్లు ఇస్తామని ఎమ్మెల్యే మదన్ …

ఎమ్మెల్యే పైన కాంట్రాక్టర్ దానయ్య ఆరోపణలు సిగ్గుచేటు – ఎంపీపీ కృపేష్

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):-పంచాయతీ రాజ్ ఆధీనంలో గల జడ్పీ గెస్ట్ హౌస్ భవనం నిర్మాణానికి 2012-18 లో ₹30 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది ఈ 30 …

రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పొలం ఒడి కార్యక్రమం

రామారెడ్డి మండలం మోశoపూర్ గ్రామంలో  రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పొలం ఒడి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈసందర్భంగా వారుమాట్లాడుతూ,   బుధవారం రోజున రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు తక్కువ …