రంగారెడ్డి

సమయాన్ని పాటించు ఏఎన్ఎం కవిత కు డిప్యూటీ డిఎంహెచ్ఓ వార్నింగ్

 బషీరాబాద్ ఆగస్టు 6,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ బషీరాబాద్ లో శుక్రవారం రాత్రి  సమయంలో వ్యక్తికి పాముకాటుకు గురి అయి ఆస్పత్రికి …

*వైద్యం వికటించి శిశువు సహా తల్లి మృతి డాక్టర్లు లేకపోవడంతో నర్సుల నిర్లక్షమే మృతికి కారణమని బాధిత కుటుంబీకుల ఆరోపణ*

నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వికటించి శిశువు మరియు బాలింత మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మద్దూరు మండలం …

MPDO&AO గార్లను సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో వినతిపత్రాలు

శుక్రవారం రోజున గోవిందరావుపేట మండల అధ్యక్షులు మద్దినేని తేజరాజు ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు ములుగు జిల్లా బిజెపి అధ్యక్షులు శ్రీ చింతలపూడి భాస్కర్ రెడ్డి మండల ఎంపీడీవో …

పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేత

క్యాతన పల్లి మున్సిపాలిటీలోని రామకృష్ణాపూర్ పోస్ట్ ఆఫీస్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్న వారికి బయోమెట్రిక్ మిషన్ ద్వారా ప్రస్తుతం పెన్షన్స్ …

విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి మూగజీవాలు బలి

చౌడాపూర్, ఆగస్టు 5( జనం సాక్షి): వికారాబాద్ జిల్లా చౌడాపూర్  మండల కేంద్ర పరిధిలోని కన్మన్ కాల్వ గ్రామంలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి విద్యుత్ షాక్ …

మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

7న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం హైదరాబాద్‌,అగస్టు4(జనం సాక్షి): రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ …

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ సంకల్ప బలానికి ప్రతీక

ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో అద్భుతాలు సాధించాం నేరాల అదుపులో పోలీసులు మరింత పురోగమించాలి సంస్కారవంతమైన పోలీస్‌ వ్యవస్థ నిర్మాణం కావాలి డ్రగ్స్‌ ఫ్రీ హైదరాబాద్‌ కోసం కృషి సాగాలి …

నిషేధిత ఈ`సిగర్ల స్వాధీనం

హైదరాబాద్‌,ఆగస్ట్‌4(జనం సాక్షి ): నగరంలోని పంజాగుట్టలో నిషేధిత ఈ`సిగర్లను టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఈ`సిగరెట్ల ఖరీదు సుమారు 15 లక్షలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. …

మేడ్చల్‌లో 50 పడకల ప్రభుత్వాసుపత్రి

మంత్రి మల్లారెడ్డితో కలసి హరీష్‌ శంకుస్థాపన వైద్యం కోసం పెద్ద ఎత్తున నిధుల వెచ్చింపు కేంద్రమంత్రి కిషన్‌ రెడడ్డి తీరుపై మంత్రి ఆగ్రహం మేడ్చెల్‌,అగస్టు3(జనం సాక్షి):మేడ్చల్‌లో 50 …

కొనసాగుతున్న ఉపరిత ద్రోణి

వరుస వర్షాలతో నగర జీవుల ఆందోళన ఇంకా బురదనుంచి తేరుకోని పలు కాలనీలు హైదరాబాద్‌,ఆగస్ట్‌3(జనం సాక్షి): ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య ఏర్పడ్డ ఉపరితల ద్రోణి …