రంగారెడ్డి

మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

7న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం హైదరాబాద్‌,అగస్టు4(జనం సాక్షి): రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ …

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ సంకల్ప బలానికి ప్రతీక

ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో అద్భుతాలు సాధించాం నేరాల అదుపులో పోలీసులు మరింత పురోగమించాలి సంస్కారవంతమైన పోలీస్‌ వ్యవస్థ నిర్మాణం కావాలి డ్రగ్స్‌ ఫ్రీ హైదరాబాద్‌ కోసం కృషి సాగాలి …

నిషేధిత ఈ`సిగర్ల స్వాధీనం

హైదరాబాద్‌,ఆగస్ట్‌4(జనం సాక్షి ): నగరంలోని పంజాగుట్టలో నిషేధిత ఈ`సిగర్లను టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఈ`సిగరెట్ల ఖరీదు సుమారు 15 లక్షలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. …

మేడ్చల్‌లో 50 పడకల ప్రభుత్వాసుపత్రి

మంత్రి మల్లారెడ్డితో కలసి హరీష్‌ శంకుస్థాపన వైద్యం కోసం పెద్ద ఎత్తున నిధుల వెచ్చింపు కేంద్రమంత్రి కిషన్‌ రెడడ్డి తీరుపై మంత్రి ఆగ్రహం మేడ్చెల్‌,అగస్టు3(జనం సాక్షి):మేడ్చల్‌లో 50 …

కొనసాగుతున్న ఉపరిత ద్రోణి

వరుస వర్షాలతో నగర జీవుల ఆందోళన ఇంకా బురదనుంచి తేరుకోని పలు కాలనీలు హైదరాబాద్‌,ఆగస్ట్‌3(జనం సాక్షి): ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య ఏర్పడ్డ ఉపరితల ద్రోణి …

ముమ్మరంగా క్రీడా మైదాన ఏర్పాటు

దోమ న్యూస్ జనం సాక్షి. దోమ మండల పరిధిలోని  బొంపల్లి గ్రామంలో ప్రభుత్వ అదేశాను సారం గ్రామంలో 162 లో గ్రామ క్రీడా ప్రాంగణం కు స్థల …

ఎస్సీ వర్గీకరణ తోనే విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయాల్లో సమాన అవకాశాలు..

ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టాలి. బీసీ కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూర్ బుగ్గప్ప మల్కయ్య. తాండూరు జులై30(జనంసాక్షి)ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణమాదిగ పిలుపు మేరకు …

విశ్వబ్రహ్మణుల రాష్ఠృ జాయింట్ సెక్రెట్రి అరెస్ట్

లింగంపేట్ 30 జూలై (జనంసాక్షి)  లింగంపేట్ మండలంలోని భవానిపేట్ షెట్పల్లి గ్రామాలకు చెందిన విశ్వబ్రహ్మణ నాయకులను శనివారం లింగంపేట్ పోలీసులు అరెస్ట్ చేసారు.ఈ సందర్భంగా రాష్ట్ర విశ్వబ్రహ్మణ …

ఆగస్ట్ 4, 6, 10న మేడ్చల్ జిల్లాలో జాబ్ మేళాలు

ఘట్కేసర్, శామీర్ పేట, మేడ్చల్ మండలాల్లో మేళాలు మేడిపల్లి – జనంసాక్షి నిరుద్యోగులకు శుభవార్త. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్ మేళా …

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి.

మల్కాజిగిరి.జనంసాక్షి.జూలై 30. ప్రతి పౌరునికి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని మల్కాజిగిరి తహసిల్దార్ నిర్మలా నాయక్ అన్నారు.ప్రతి నెల 30వ తారీఖున నిర్వహించే పౌర హక్కుల దినోత్సవంలో …