రంగారెడ్డి

సోమవారం నిర్వహించి ప్రజావాణి కార్యక్రమం రద్దు.

జిల్లా కలెక్టర్ నిఖిల. తాండూరు అగస్టు 7(జనంసాక్షి)సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిఖిల ఒక ప్రకటనలో తెలిపారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ …

స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రోగులకు పండ్లు పంపిణీ.

యువ నాయకులు ఎం శ్రీనివాస్. తాండూరు అగస్టు 7(జనంసాక్షి) స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని తాండూర్ ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో యువ నాయకులు ఎం శ్రీనివాసులు ఆధ్వర్యంలో రోగులకు …

ఘనంగా మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు కామ్రేడ్ బుగ్గన్న యాదవ్ వర్ధంతి

కుల్కచర్ల, ఆగస్టు 6(జనం సాక్షి): కుల్కచర్ల మండల పరిధిలోని రాంరెడ్డి పల్లి తన సొంత గ్రామంలో శనివారం మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు బడుగు బలహీన వర్గాల ఆశ …

జయహో జయశంకర్ సార్ అంటూ ఘనంగా ప్రోపెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

 బషీరాబాద్ ఆగస్టు 6,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో శనివారం రోజున అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రోపెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా మండల జేఏసీ విద్యార్థి …

75వ స్వాతంత్ర్య వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి : మంత్రి అల్లోల

 నిర్మల్ బ్యూరో, ఆగస్టు06,జనంసాక్షి,,,,   రాష్ట్ర జాతీయత ఉట్టిపడేలా జిల్లా వ్యాప్తంగా వజ్రోత్సవాలను  నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని    అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ   శాఖ …

సమయాన్ని పాటించు ఏఎన్ఎం కవిత కు డిప్యూటీ డిఎంహెచ్ఓ వార్నింగ్

 బషీరాబాద్ ఆగస్టు 6,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ బషీరాబాద్ లో శుక్రవారం రాత్రి  సమయంలో వ్యక్తికి పాముకాటుకు గురి అయి ఆస్పత్రికి …

*వైద్యం వికటించి శిశువు సహా తల్లి మృతి డాక్టర్లు లేకపోవడంతో నర్సుల నిర్లక్షమే మృతికి కారణమని బాధిత కుటుంబీకుల ఆరోపణ*

నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వికటించి శిశువు మరియు బాలింత మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మద్దూరు మండలం …

MPDO&AO గార్లను సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో వినతిపత్రాలు

శుక్రవారం రోజున గోవిందరావుపేట మండల అధ్యక్షులు మద్దినేని తేజరాజు ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు ములుగు జిల్లా బిజెపి అధ్యక్షులు శ్రీ చింతలపూడి భాస్కర్ రెడ్డి మండల ఎంపీడీవో …

పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేత

క్యాతన పల్లి మున్సిపాలిటీలోని రామకృష్ణాపూర్ పోస్ట్ ఆఫీస్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్న వారికి బయోమెట్రిక్ మిషన్ ద్వారా ప్రస్తుతం పెన్షన్స్ …

విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి మూగజీవాలు బలి

చౌడాపూర్, ఆగస్టు 5( జనం సాక్షి): వికారాబాద్ జిల్లా చౌడాపూర్  మండల కేంద్ర పరిధిలోని కన్మన్ కాల్వ గ్రామంలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి విద్యుత్ షాక్ …