రంగారెడ్డి

అభయ హస్తం డబ్బులను వడ్డీతో సహా చెల్లించాలి

ఎంపీడీవో కు వినతిపత్రం అందజేత రంగారెడ్డి /ఇబ్రహీంపట్నం ,(జనంసాక్షి):-  అభయ హస్తం డబ్బులను వడ్డీతో సహా చెల్లించాలని యాచారం ఎంపీడీవో కు వినతి పత్రం అందజేసిన అఖిల …

వర్షాలతో సీజనల్ వ్యాధుల పట్ల విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి

– డీఎంవో విజయ్ కుమార్ చౌడాపూర్, ఆగస్టు 08( జనం సాక్షి): ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలోని వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్రంలోని కొత్తపల్లి …

ఎఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శిగా చొప్పరి శరత్

కేసముద్రం ఆగస్టు 8 జనం సాక్షి / జిల్లా కేంద్రంలోని షాదీఖానలో జరిగిన జిల్లా 3వ మహాసభలో ఎఐఎస్ఎఫ్ జిల్లా నూతన జిల్లా కమిటీని ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర …

సర్పంచ్ ఆధ్వర్యంలో జాతీయ జెండాల పంపిణీ

కేసముద్రం ఆగస్టు 8 జనం సాక్షి /మండలంలోని తాళ్లపూసపల్లి గ్రామంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలలో భాగంగా తాళ్ల పూసపల్లి గ్రామము …

*వీఆర్ఏలకు మద్దతు తెలిపిన న్యాయవాది ఎల్లారెడ్డి*

పెద్దేముల్ ఆగస్టు 8(జనం సాక్షి) రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న వీఆర్ఏల నిరవధిక సమ్మెకు సోమవారం నాడు పెద్దేముల్ మండల కేంద్రంలో వీఆర్ఏలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు న్యాయవాది ఎల్లారెడ్డి, …

పంట నష్టం అంచనా వేయండి- జెడ్పిటిసి ధారాసింగ్ *

పెద్దేముల్ ఆగస్టు 8(జనం సాక్షి) వర్షాకాలం రావడంతో ఖరీఫ్ పంటలు, పొలాల్లో రైతులు విత్తనాలు విత్తుకోవడం జరిగిన తర్వాత అవి మొలకెత్తిన వెంటనే తుఫాన్ల వల్ల వర్షాలు …

ఛలో ప్రగతి భవన్ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలి….

రంగారెడ్డి /ఇబ్రహీంపట్నం (జనంసాక్షి):- రాష్ట్ర ప్రభుత్వానికి  గిరిజనుల సమస్యలపై మాట్లాడే, పరిష్కరించే  సమయం లేనందునా వారి వద్దకే రాష్ట్రంలో ఉన్న ఆదివాసి గిరిజన రైతులు, నాయకులు, మేధావులతో …

రోడ్లు అధ్వానం… ప్రయాణం భయానకం

చౌడాపూర్, ఆగస్టు 08( జనం సాక్షి): వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్ర పరిధిలోని హీర్లవాగుతండా గ్రామపంచాయతీ పరిధిలోని గుబ్బడి తండా నుంచి జాకారం వరకు గల …

క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోవద్దు…పెద్దేముల్ ఎస్ఐ అబ్దుల్ రవూఫ్…*

పెద్దేముల్ ఆగస్టు 10 (జనం సాక్షి) క్షణికావేశంలో ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దని పెద్దేముల్ ఎస్సై అబ్దుల్ రవూఫ్ సూచించారు. ఆదివారం పెద్దేముల్ మండల పరిధిలోని బండమీదిపల్లి,తట్టేపల్లి …

*సీజనల్ వ్యాధులతో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి- బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ పద్మావతి పాపయ్య యాదవ్*

రాజేంద్రనగర్ ఆర్.సి. (జనం సాక్షి) సీజనల్ వ్యాధులతో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ పద్మావతి పాపయ్య యాదవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా …