రంగారెడ్డి

పంట నష్టం అంచనా వేయండి- జెడ్పిటిసి ధారాసింగ్ *

పెద్దేముల్ ఆగస్టు 8(జనం సాక్షి) వర్షాకాలం రావడంతో ఖరీఫ్ పంటలు, పొలాల్లో రైతులు విత్తనాలు విత్తుకోవడం జరిగిన తర్వాత అవి మొలకెత్తిన వెంటనే తుఫాన్ల వల్ల వర్షాలు …

ఛలో ప్రగతి భవన్ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలి….

రంగారెడ్డి /ఇబ్రహీంపట్నం (జనంసాక్షి):- రాష్ట్ర ప్రభుత్వానికి  గిరిజనుల సమస్యలపై మాట్లాడే, పరిష్కరించే  సమయం లేనందునా వారి వద్దకే రాష్ట్రంలో ఉన్న ఆదివాసి గిరిజన రైతులు, నాయకులు, మేధావులతో …

రోడ్లు అధ్వానం… ప్రయాణం భయానకం

చౌడాపూర్, ఆగస్టు 08( జనం సాక్షి): వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్ర పరిధిలోని హీర్లవాగుతండా గ్రామపంచాయతీ పరిధిలోని గుబ్బడి తండా నుంచి జాకారం వరకు గల …

క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోవద్దు…పెద్దేముల్ ఎస్ఐ అబ్దుల్ రవూఫ్…*

పెద్దేముల్ ఆగస్టు 10 (జనం సాక్షి) క్షణికావేశంలో ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దని పెద్దేముల్ ఎస్సై అబ్దుల్ రవూఫ్ సూచించారు. ఆదివారం పెద్దేముల్ మండల పరిధిలోని బండమీదిపల్లి,తట్టేపల్లి …

*సీజనల్ వ్యాధులతో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి- బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ పద్మావతి పాపయ్య యాదవ్*

రాజేంద్రనగర్ ఆర్.సి. (జనం సాక్షి) సీజనల్ వ్యాధులతో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ పద్మావతి పాపయ్య యాదవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా …

బ్యాంగిల్ స్టోర్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ షాప్ ను ప్రారంభించిన బి.యన్.రెడ్డి ట్రస్ట్ చైర్మన్ శేఖర్ రెడ్డి

రంగారెడ్డి /ఇబ్రహీంపట్నం,  (జనంసాక్షి)యాచారం మండలం నందివనపర్తి గ్రామంలో ని  ఓరిగంటి రాధికా చంద్రశేఖర్  నూతనంగా రాధికా బ్యాంగిల్ స్టోర్ మరియు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ షాప్ ను …

మోత్కూరు పద్మశాలి కాలనీలో స్ఫూర్తి భవనం ముందు జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా చేనేత వృత్తిలో ఉన్నటువంటి వృద్ధాప్య చేనేత కార్మికులు ఆరుగురికి సన్మాన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ పద్మశాలీల కులస్తుల అందరికీ పది లక్షల రూపాయలు చేనేత బంధు ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని చేనేత కార్మిక సంఘం నాయకులు, పట్టణ పద్మశాలి సంఘం నాయకులు పద్మశాలి కుల బాంధవులు అందరూ పాల్గొన్నారు. Attachments area

మోత్కూరు ఆగస్టు 7 జనంసాక్షి : రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, (జనం సాక్షి) యాచారం మండల పరిధిలోని  నందివనపర్తిలో ఆదివారం నిర్వహించిన మల్లన్న స్వామి  బోనాల పండుగ ఉత్సవాలు పోతురాజుల విన్యాసాలు, …

బీసీ భవన్ లో అత్యవసర సమావేశం.

పాల్గోన్న తాండూరు బీసీ సంఘం కన్వీనర్ రాజ్‌కుమార్ కందుకూరి. తాండూరు అగస్థు 7(జనంసాక్షి)జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ, తెలంగాణా బిసి సంఘం కార్య …

ఆర్పీలకు ఘన సన్మానం

బషీరాబాద్ ఆగస్టు 6,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలోని యం.అర్.సి భవనంలో నిర్వహించినా తొలిమెట్టు ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో శిక్షణ శీబిరంలో థౌర్యానాయక్ తండా కు  చెందిన ప్రధానోపాధ్యాయులు …

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి

బషీరాబాద్ ఆగస్టు 7,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో ఆదివారం రోజున ఎంపిడిఒ కార్యాలయంలో  ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపిడిఒ రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు …