రంగారెడ్డి

పేద‌ల ఆరోగ్యానికి స‌ర్కారు భ‌రోసా

మంబపూర్ గ్రామ సర్పంచ్ శ్రావణ్ కుమార్. తాండూరు జులై 30(జనంసాక్షి)పేద‌ల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్‌తో తెలంగాణ స‌ర్కారు భ‌రోసా అందిస్తుంద‌ని మంబపూర్ గ్రామ సర్పంచ్ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. …

విమానాశ్రయంలో నిషేధిత సిగరెట్లు పట్టివేత

రంగారెడ్డి,జూలై30(జనంసాక్షి): శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం లో భారీగా సిగరెట్లు పట్టుబట్టాయి. అక్రమంగా సిగరేట్లను తరలిస్తున్న ఆరుగురిని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. విమానంలో వచ్చిన ఆరుగురు ప్రయణికులను అధికారులు …

గోవా నుంచి తరలిస్తున్న డ్రగ్స్‌ పట్టివేత

హైదరాబాద్‌,జూలై30(జనంసాక్షి): గోవా నుంచి అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్‌ను రంగారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని రాయికల్‌ టోల్‌ప్లాజా వద్ద షాద్‌నగర్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. …

కెసిఆర్‌కు భోగాలు తప్ప త్యాగాలు తెలియవు

విద్యార్థులకు పురుగులన్నం పెడతారా ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డ రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌,జూలై30(జనంసాక్షి):కేసీఆర్‌కు భోగాలు తప్ప త్యాగాలు తెలియవని మల్కాజ్‌ గిరి ఎంపీ, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి …

హైదరాబాద్‌ వదిలి ఢల్లీిలో ఏం చేస్తున్నారు

ప్రజలు వరద కష్టాలు పడుతున్న పట్టించుకోరా మూసీ వరదలపై ఎందుకు నోరు మెదపరు మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ది ఏమయ్యింది కెసిఆర్‌ తీరుపై మండిపడ్డ మంత్రి కిషన్‌ …

తహశీల్దార్ కు వినతి పత్రం

బషీరాబాద్ జులై 29,(జనం సాక్షి)బషీరాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం రోజున సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు              కే.శ్రీనివాస్  తహశీల్దార్  …

*5వ రోజు వీఆర్ఏల నిరవధిక సమ్మె…*

 పెద్దేముల్ జూలై 29 (జనం సాక్షి) ముఖ్యమంత్రి అసెంబ్లీలో వీఆర్ఏలకు ప్రకటించిన పే-స్కేల్ జీవో ను వెంటనే విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని పెద్దముల్ …

కేజీబీవీ విద్యార్థులకు వైద్య పరీక్షలు

-పీహెచ్ సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ కుల్కచర్ల, జులై 29(జనం సాక్షి): కుల్కచర్ల మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో శుక్రవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో …

అవినీతిలో కూరుకుపోయిన టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం

విమర్శలతో ఎదురుదాడితో తప్పించుకునే యత్నం టిఆర్‌ఎస్‌ నేతల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది తెలంగాణలో బిజెపి బలోపేతం అవుతోంది కార్యాకర్తలతో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా హైదరాబాద్‌,జూలై29(జనంసాక్షి ):టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అవినీతి …

విఆర్ఏల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి

స్టేషన్ ఘన్పూర్, జూలై 29 ,( జనం సాక్షి) : విఆర్ఏల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందిం చి తమకు న్యాయంచేయాలని వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు …