Main

ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా కెసిఆర్‌ పథకాలు 

ఎమ్మెల్యే డాక్టర్‌ టీ రాజయ్య జనగామ,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని స్టేషన్‌ ఘన్‌పూర్‌ …

కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు

వరంగల్‌,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి ద్వారా కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు అందిస్తున్నామని ఉమ్మడి జిల్లా కార్మిక సంక్షేమాధికారి రమేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 2017-18విద్యా …

మిరప రైతులను ఆదుకోవాలి

వరంగల్‌,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి):మిరప రైతుకు క్వింటాకు రూ.15వేలు మద్దతు ధర కల్పించాలని అఖిలపక్షనేతలు డిమాండ్‌ చేశారు. మిర్చి ధరలు పడిపోతున్నా పట్టించుకోక పోవడం సరికాదని కాంగ్రెస్‌, టిడిపి, కమ్యూనిస్ట్‌ నేతలు …

ప్రజావాణి సమస్యలపై నిర్లక్ష్యం

సకాలంలో పరిష్కారం కావడం లేదన్న ఆందోళన జయశంకర్‌ భూపాలపల్లి, ఫిబ్రవరి6 (జ‌నంసాక్షి): భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి గాడితప్పుతోంది. అధికారులు ప్రజలకు …

ఎనుమాముల మార్కెట్‌ ఎదుట మిర్చి రైతుల ఆందోళన

వరంగల్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌ ఎదుట గురువారం మిర్చి రైతులు ఆందోళనకు దిగారు. మిర్చి రేటు పడిపోవడంతో ప్రధాన కార్యాలయం ముందు రైతులు ధర్నా చేపట్టారు. క్వింటాలుకు …

షాట్‌వాల్‌ విధానంతో అధిక బొగ్గు ఉత్పత్తి

వ్యవయం కూడా తగ్గుతుందన్న అధికారులు జయశంకర్‌ భూపాల్‌పల్లి, ఫిబ్రవరి7 (జ‌నంసాక్షి): భూగర్భ గనిలో అధిక లోతులో ఉన్న బొగ్గును వెలికి తీసేందుకు షాట్‌వాల్‌ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. నిర్ధేశిత …

ప్రైవేట్‌ వ్యాపారులతో అధికారుల కుమ్మక్కు

రైతులకు కుచ్చు టోపీ పెడుతున్న వైనం వరంగల్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): కంది రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, ఎఫ్‌సీఐని రంగంలోకి …

ధర్మసాగర్‌కు తోడు మల్కాపూర్‌ రిజర్వాయర్‌

మారనున్న పూర్వ ఓరుగల్లు ముఖచిత్రం నీటి కొరత తీరి పెరగనున్న భూగర్భజలాలు జనగామ,ఫిబ్రవరి5(జ‌నంసాక్షి): మల్కాపూర్‌ గ్రామంలో రిజర్వాయర్‌ ఏర్పాటుతో వరంగల్‌ టౌన్‌ తోపాటు జనగామ ప్రాంతానికి కూడా …

రైతుబంధు పథకం దేశానికి ఆదర్శం

కాపీ కొట్టడంలోనూ విఫలం అయిన కేంద్రం: ఎమ్మెల్సీ జనగామ,ఫిబ్రవరి2(జ‌నంసాక్షి): గత ప్రభుత్వాల పాలనలో రైతును పట్టించుకన్నా నాథుడే కరువయ్యారని ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. రైతుపెట్టబడి పథకం …

ఉద్యాన పంటలపై దృష్టి పెట్టాలి

వరంగల్‌,జనవరి30(జ‌నంసాక్షి): ఉద్యాన పంటలతో రైతులకు అధిక ఆదాయం వస్తుందని, అందుకే రైతులందరూ ఆయా పంటల వైపు దృష్టిసారించాలని ఉద్యానశాఖ పీడీ అన్నారు. ఉద్యాన పంటల ద్వారా రైతులు …