వరంగల్

పాఠశాలకు విద్యార్థులు 100% హాజరయ్యే విధంగా చర్యలు చేపట్టాలి

జులై 19 (జనం సాక్షి): పాఠశాలకు విద్యార్థులు 100% హాజరయ్యే విధంగా చర్యలు చేపట్టాలని మండల విద్యాధికారి చదువుల సత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలోని శనిగరం జడ్పీహెచ్ఎస్ మరియు …

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పది మందికి జైలు శిక్ష

వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎం. రమేష్ బాబు  10 మందికి జైలు శిక్ష విధించారు. …

చురుకుగా వరంగల్‌ ఆస్పత్రి నిర్మాణం పనులు

మంత్రులతో కలిసి పనులు పరిశీలించిన హరీష్‌ రావు వరంగల్‌,జూలై18(జనంసాక్షి): వరంగల్‌లో మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్‌ పర్యటించారు. సెంట్రల్‌ జైలు స్థలంలో నూతనంగా నిర్మిస్తున్న మల్టీసూపర్‌ …

20న విద్యాసంస్థ ల బంద్ జయప్రదం చేయండి

ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శ  దామెర కిరణ్ టౌన్ జూలై 18 (జనంసాక్షి);       పాఠశాలలు , ఇంటర్ కళాశాల బంద్ ను జయప్రదం …

*సర్పంచ్ పై ఎంపిటిసి చేసిన ఆరోపణలు అవాస్తవం*

*మడత పల్లి ఉపసర్పంచ్, గ్రామస్తులు* రేగొండ (జనం సాక్షి) : మడతపల్లి సర్పంచ్ కుసుంబా రంజిత్ పై ఎంపీటీసీ సూర స్వాతి సుధాకర్ చేసిన ఆరోపణలు అవాస్తమని …

సీఎం కెసిఆర్ ను కలిసిన రాజనాల శ్రీహరి

వరంగల్ ఈస్ట్ ,జూలై  18(జనం సాక్షి):  సోమవారం  రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు  నివాసంలో  ముఖ్యమంత్రి కేసీఆర్ ని తెరాస రాష్ట్ర నాయకులు రాజనాల శ్రీహరిగారు మర్యాదపూర్వకంగా …

గోదావరికి క్రమంగా వరద తగ్గుముఖం

తేరుకుంటున్న పలు ప్రాంతాలు ములుగు,జూలై18(జనంసాక్షి): వారం రోజులుగా ఉధృతంగా ప్రవహించిన గోదావరి క్రమంగా తగ్గుతూ వస్తోంది. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో నెమ్మదించింది. గోదావరితో పాటు ఉప్పొంగి ప్రవహించిన …

చెరువుల ఆక్రమణలే వరదలకు కారణం

ఆక్రమణలపై అధికారుల నివేదికలు బుట్టదాఖలు నివేదికలు పట్టించుకోకపోవడంతో నీటమునిగిన నగరం వరంగల్‌,జూలై18(జనంసాక్షి): ఓరుగల్లులో ఇటీవల కురిసిన భారీ వానలు చెరువుల ఆక్రమణలను బయటపెట్టాయి. పైనుంచి వచ్చిన వరదతో …

32 వ డివిజన్ మున్నూరు కాపు కమిటీ ఎన్నిక

వరంగల్ ఈస్ట్, జూలై  (జనం సాక్షి):  వరంగల్ నగరంలోని 32వ డివిజన్ మున్నూరు కాపు ముఖ్యులు అందరితో  సమావేశం ఏర్పాటు చేసి ఆదివారం డివిజన్ కమిటీ ని …

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -ఎంపీడీవో జయరావు

మండలం నర్సాపూర్ గ్రామంలో సర్పంచ్ బెల్లం రాజు ఆధ్వర్యంలో శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. కాలనీలలో తిరుగుతూ ప్రజలకు ఇంటి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీవో జయరావు …