వరంగల్

రైతు సంక్షేమం లక్ష్యంగా మోడీ సర్కార్‌ కృషి: మురళీధర్‌రావు

జయశంకర్‌ భూపాలపల్లి,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): రైతుల ఆనందమే బిజెసి లక్ష్యమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతు సంక్షేమం లక్ష్యంగా అనేక కార్యక్రమాలు …

కరువు ప్రాంత చెరువుల్లోకి గోదావరి జలాలు

జనగామ,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): కరువు ప్రాంతాలను ఆదుకునేందుకే గోదావరి ద్వారా ఎత్తిపోతల పథకాలకు సిఎం కెసిర్‌ ప్రాధాన్యం ఇస్తున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అన్నారు.గోదావరి జలాలు నిరంతరంగా రావడానికి కంతనపల్లి వద్ద …

అక్టోబర్‌ 2 వరకు అన్ని మున్సిపాలిటీలకు ఓడీఎఫ్‌ సర్టిఫికెట్‌ రావాలి

-సీడిఎంఎ డైరెక్టర్‌ టీ కె శ్రీదేవి వరంగల్‌ కార్పోరేషన్‌, సెప్టెంబర్‌ 7 (జ‌నంసాక్షి): రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు ఓడిఎఫ్‌పైన ఫైనల్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి తదుపరి ప్రక్రియను పూర్తి …

రెవెన్యూ, వ్యవసాయ శాఖాధికారులు సమన్వయంతో పనిచేయాలి

-కలెక్టర్‌ అమ్రాపాలి వరంగల్‌ అర్బన్‌, సెప్టెంబర్‌ 7 (జ‌నంసాక్షి):ఈనెల 15నుంచి మూడు నెలలపాటు జరిగే భూరికార్డుల ప్రక్షాళన పక్రియలో రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని …

పాత పెన్షన్‌ విధానం పునరుద్దరించాలి

వరంగల్‌,సెప్టెంబర్‌4(జ‌నంసాక్షి): సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలని టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు బద్ధం వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆందోళనలు చేస్తున్నా పట్టించుకో …

యువకుడి ఆత్మహత్య

వరంగల్‌ రూరల్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేటలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ విఫలమయిందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం నర్సంపేట పట్టణంలో జరిగింది. …

వరంగల్‌ నిట్‌ లో డ్రగ్స్‌ కలకలం

-ఇద్దరు విద్యార్థుల అరెస్టు వరంగల్‌,ఆగస్టు30  : వరంగల్‌ జిల్లాలో డ్రగ్స్‌ కలకలం సృష్టించింది. మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న ఇద్దరు విద్యార్థులను కాజీపేట ఎక్సైజ్‌ పోలీసులు బుధవారం …

నిజామాబాద్‌ పారిశ్రామికాభివృద్ధికి కృషిచేస్తా

త్వరలో ఇందూరులో ఐటీ టవర్‌ ఎంఓయూకు ముందుకు రావాలని పారిశ్రామిక వేత్తలకు కవిత పిలుపు వరంగల్‌,ఆగస్టు30 : నిజామాబాద్‌ జిల్లాను పారిశ్రామికంగా అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తానని …

జనవరి కల్లా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ప్రతీ ఇంటికి తాగునీరు

  అధికారులకు కడియం శ్రీహరి ఆదేశం పాలేరు, ఎల్‌ఎండీ వరంగల్‌ సెగ్మెంట్ల పనుల్లో జాప్యంపై అసంతృప్తి వరంగల్‌,ఆగస్టు30 : వచ్చే ఏడాది జనవరి వరకు ఉమ్మడి వరంగల్‌ …

రైతు సమస్యల పరిష్కారం కోసమే కమిటీలు

జనగామ,ఆగస్టు 30 :రైతుల సమస్యల పరిష్కారం కోసం గ్రామగ్రామాన రైతు సమన్వయ కమిటీల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంగీకారం తెలిపారని ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. రైతుల …