వరంగల్

నేడు వరంగల్‌లో కేయూ జేఏసీ పోరు సభ

వరంగల్‌ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్‌ చేస్తున్నా మోసంకు వ్యతిరేకంగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ , జిల్లాలోని విద్యార్థి జేఏసీల ఆధ్వర్యంలో హన్మకొండ ఆర్ట్స్‌ …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

వరంగల్‌ : వర్ధన్నపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. లారీ -బైక్‌ ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల వివరాలు …

కొమరవెల్లి జాతరలో తొక్కిసలాట

వరంగల్‌ : చేర్యాల మండలం కొమరవెల్లి జాతరలో అగ్నిగుండం వద్ద తోక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వారికి చికిత్స నిమిత్తం …

ఓటరు దినోత్సవాన్ని విజయవంతం చేయాలి

వరంగల్‌, జనవరి 20 (: జాతీయ ఓటర్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 24, 25 తేదీలో నిర్వహించనున్న కార్యక్రమాలను విజయవంతం చేయాలని తహశీల్దార్‌ రాములయ్య సూచించారు.  …

30న కురుమ గర్జన విజయవంతం చేయాలి : రామకృష్ణ

వరంగల్‌, జనవరి 20 (): జనగామలో ఈ నెల 30న జరిగే కురుమ గర్జన విజయవంతం కోసం మండలంలోని కురుమలు కృషి చేయాలని ఆ సంఘం రాష్ట్ర …

28లోగా రాష్ట్రాన్ని ప్రకటించాలి

వరంగల్‌, జనవరి 20 (): కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఈ నెల 28లోగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు …

నైస్‌ ఆధ్వర్యంలో రాజీవ్‌ యువకిరణాల కంప్యూటర్‌

వరంగల్‌, జనవరి 19 (): గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు పలు కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించనున్నట్లు హన్మకొండలోని విద్యార్థి కంప్యూటర్స్‌ డైరెక్టర్‌ డి. …

ప్రతిభా అవార్డులకు దరఖాస్తులు

వరంగల్‌, జనవరి 19 : ఆర్యవైశ్య విద్యార్థులకు ప్రతిభా అవార్డులు అందించనున్నట్లు అవోపా హన్మకొండ అధ్యక్షుడు సిహెచ్‌ రాజలింగం, ప్రధాన కార్యదర్శి పెద్ది ఆంజనేయులు తెలిపారు. ఆయన …

పల్స్‌ పోలియో కార్యక్రమం ఏర్పాట్లు పూర్తి

వరంగల్‌, జనవరి 19 : జిల్లాలో ఆదివారం చేపట్టే పల్స్‌ పోలియో కార్యక్రమం విజయవంతమయ్యేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేసినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ పి.సాంబశివరావు తెలిపారు. ఐదేళ్ళలోపు పిల్లలు …

దూరవిద్య బీఈడీ కోర్సులు

వరంగల్‌, జనవరి 19 : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్యా కేంద్రం బీఈడీ కోర్సులో ప్రవేశాలకు ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులుగా ఉండి దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులకు ఈ నెల …