వరంగల్

పెళ్లి వ్యాను బోల్తా : ఏడుగురి మృతి

వరంగల్‌ : వరంగల్‌ జిల్లా భూపాలపల్లిలో పెళ్లి బృందంతో వెళ్తున్న డీసీఎం వ్యాను బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందినట్లు సమాచారం మరో 20 మందికి …

17న బౌద్ధ మహా సమ్మేళనం

వరంగల్‌ : వరంగల్‌ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ భవనంలో ఈనెల 17వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ బౌద్ధమహా సమ్మేళనం నిర్వహించనున్నట్లు ఆహ్వాన కమిటీ ఛైర్మన్‌ బొమ్మలకట్టయ్య, కన్వీనర్‌ ఎన్‌. …

ఓపీసీలో కార్మికుల విధుల బహిష్కరణ

వరంగల్‌: భూపాలపల్లి ప్రాంతంలోని కాకతీయ ఓపెన్‌ కాన్ట్‌ ఖనిలో ప్లేడేలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ కార్మికులు ఈ ఉదయం విధులు బహిష్కరించారు. జనరల్‌ మజ్దూర్‌ కార్మికులకు ప్రతి …

ఎనుమాముల మార్కెట్‌లో వర్షానికి తడిసిన పత్తి

వరంగల్‌ : ఎనుమాముల మార్కెట్‌లో వర్షానికి పత్తి బస్తాలు తడిసిపోయాయి. వందలాది బస్తాలు తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు సీసీఐ పత్తి కొనుగోళ్లను నిలిపివేయడాన్ని నిరసిస్తూ …

విద్యార్థి పరిస్థితి విషమం – విద్యార్థిసంఘాల ధర్నా

వరంగల్‌ ఎంజీఎం: ఈ రోజు ఉదయం తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఇంజినీరింగ్‌ విద్యార్థి ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు …

తెలంగాణ కోసం ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య యత్నం

ఆత్మకూరు : వరంగల్‌ జిల్లా ఆత్మకూరు మండలంలోని గురుగొండ గ్రామ పరిధిలోని విట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఇంజనీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్న కె. నీరజ్‌ భరద్వాజ్‌ ఆత్మహత్యాయత్నం …

సహకార ఎన్నికల్లో ఉద్రిక్తత

వర్దన్నపేట : వరంగల్‌ జిల్లా వర్దన్నపేట సహకార సంఘం ఎన్నికల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓటర్లను పోలింగ్‌ కేంద్రానికి తరలిస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థిని తెదేపా, తెరాస శ్రేణులు అడ్డుకున్నాయి. …

ఎడారి బతుకుల్లో ఒయాసిస్‌

విజిటింగ్‌ వీసాలతో గల్ఫ్‌లో ఇరుక్కుపోయినవారు 3వ తేదీలోపు దరఖాస్తు చేయండి ప్రభుత్వ ఖర్చులతో స్వగ్రామం మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ఫిబ్రవరి 2 (జనంసాక్షి) : యునైటెడ్‌ అరబ్‌ …

వరంగల్‌ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు

వరంగల్‌ వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో రెండు రోజుల క్రితం వదిలి వెళ్లిన బ్యాగు  కలకలం సృష్టిస్తోంది దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబుస్వాడ్‌ తనిఖీలు నిర్వహిస్తోంది. ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు …

బిట్స్‌ కళాశాల బస్సు, లారీ ఢీ : నలుగురికి గాయాలు

వరంగల్‌: వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం లకినేపల్లి సమీపంలో ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. బిట్స్‌ కళాశాల బస్సు, లారీ ఒకదానికొకటి …