వరంగల్

డోర్నకల్‌ – గార్ల మధ్య విరిగిన రైలు పట్టా

వరంగల్‌: జిల్లాలోని డోర్నకల్‌ – గార్ల రైల్వే స్టేషన్ల మధ్య రైలు పట్టా విరిగింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు …

నేటి నుంచి కాకతీయ ఉత్సవాలు

వరంగల్‌: కాకతీయ ఉత్సవాలకు ఓరుగల్లు ముస్తాబైంది. నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వరంగల్‌ …

వరంగల్‌లో విద్యార్థుల ర్యాలీ

వరంగల్‌ : కాకతీయ ఉత్సవాలను విజయవంతం చేయాలంటూ వరంగల్‌లో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌, సంయుక్త కలెక్టర్‌ ప్రారంభించారు. ర్యాలీలో …

ఎనుమాముల పత్తి మార్కెటలో కొనసాగుతున్న ఆందోళన

వరంగల్‌ : ఎనుమాముల పత్తి మార్కెట్‌లో మూడో రోజు కూడా పత్తి రైతుల ఆందోళన కొనసాగుతోంది. మార్కెట్‌కు 50 వేల బస్తాల పత్తి అమ్మకానికి వచ్చింది. అయితే …

మెదక్‌, వరంగల్‌ జిల్లాల్లో పత్తి రైతుల ఆందోళన

మెదక్‌, వరంగల్‌: పత్తికి మద్దతు ధర చెల్లించాలంటూ మెదక్‌, వరంగల్‌ జిల్లాల్లో పత్తి రైతులు ఆందోళనకు ఉపక్రమించారు. గజ్వేల్‌ మార్కెట్‌ యార్డులో పత్తిని తగలబెట్టి రైతులు ఆందోళనకు …

వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ ఆఫీస్‌పై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి

వరంగల్‌: పట్టణంలోని టీఆర్‌ఎస్‌ కార్యలయంపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి చేశారు. టీఆర్‌ఎస్‌ కార్యాలయం ముట్టడికని వచ్చిన దుండుగులు కార్యాలయాన్ని ధ్వసం చేశారు. దీనికి ప్రతిగా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు …

తెరాస,వైకాపా నేతల మధ్య ఘర్షణ

వరంగల్‌: తెరాస, వైకాపా నేతల ఆందోళనలతో వరంగల్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఉదయం తెరాస కార్యాలయం ముందు వైకాపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీనికీ ప్రతిగా …

కొనసాగుతున్న పత్తి రైతుల ఆందోళన

వరంగల్‌ : ఎనుమాముల పత్తి మార్కెట్‌లో రైతుల ఆందోళన కొనసాగుతోంది సీసీఐ నిబంధనలను వ్యతిరేకిస్తూ పత్తి రైతులు ఈ ఉదయం నిరసనకు దిగి అధికారులను నిలదీశారు. దీంతో …

ఈరోజు నుంచి వైద్యుల తెలంగాణ చైతన్య యాత్ర

వరంగల్‌: ఈరోజు నుంచి వైద్యుల తెలంగాణ చైతన్య యాత్ర ప్రారంభం కానుంది. ఎంజీఎం నుంచి హైదరాబాద్‌ గాంథీ ఆస్పత్రి వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. వైద్యుల తెలంగాణ …

కేటీపీపీలో సాంకేతిక లోపం : నిలిచిన విద్యుదుత్పత్తి

వరంగల్‌ : వరంగల్‌ జిల్లాలోని గణపురం మండలం, చెల్పూర్‌లో ఉన్న కేటీపీపీలో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయినట్లు సమాచారం.