వరంగల్

నాలుగేళ్లలో 40 వేల ఉద్యోగాల ఘనత కాంగ్రెస్‌దే: హోంమంత్రి సబితా

వరంగల్‌: ఖైదీలకు క్షమాభిక్షపై నివేదికను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చినట్లు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.  వరంగల్‌ జిల్లా మలికొండ నూతన పోలీస్‌స్టేషన్‌ భవానాన్ని మంత్రి ప్రారంభించారు. …

తెలుగు మహాసభలను బహిష్కరించడి :చుక్కా రామయ్య

వరంగల్‌: ప్రభుత్వం డిసెంబర్‌ 27,28,29 తేదీల్లో తిరుపతిలో జరుపతలపెట్టిన తెలుగు మహాసభలను బహిష్కరించాలని విద్యావెత్త, ఎమ్మెల్సీ చుక్కా రామయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజలను, భాషా …

ఏ పార్టీలో చేరను : నాగం జనార్ధన్‌రెడ్డి

వరంగల్‌: తాను ఏ పార్టీలో చేరనని, తెలంగాణ కోసం పోరాడుతానని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే నాగం జనార్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. నాగం భరోసా యాత్ర వరంగల్‌ జిల్లాలో కొనసాగుతోంది. …

కేటీపీపీ ముందు ఎమ్మార్పీఎస్‌ ధర్నా

వరంగల్‌: భూపలపల్లి వద్ద ఉన్న కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్లాట్‌ ముందు ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో కోంపల్లి గ్రామస్తులు ధర్నా చేస్తున్నారు. పవర్‌ ప్లాంట్‌ వల్ల భూములు కోల్పోయిన …

పోలీసు ఎదుట లొంగిపోయిన మావోయిస్టు

వరంగల్‌: నర్సంపేటలో పోలీసుల ఎదుట మావోయిస్టు సభ్యుడు కరుణాకర్‌ లొంగిపోయాడు, పోలీసుల ఎదుట లొంగిపోయిన కరుణాకర్‌ ఖమ్మం జిల్లా భద్రు దళానికి చెందిన వ్యక్తి.

ప్రజా సమస్యలపై సర్వే

దంతాలపల్లి: నరసిహులపేట మండలం దంతీలపల్లిలో ప్రజాసమస్యలపై సీపీఎం ఆధ్వర్యంలో సర్వేలు నిర్యహించారు. గ్రామాల్లో పేరుకుపోయిన ప్రజాసమస్యలను తక్షనమే పరిష్కరించిలని సీపీఎం నాచకులు డిమాండ్‌ చేశారు. ఈకార్యక్రమంలో సీపీఎం …

ఎయిడ్స్‌ నిర్మూలనకు చైతన్య ర్యాలీ

దంతీలపల్లి : ఎయిడ్స్‌ నివారణ దినోత్సవం సందర్భంగా నరసింహులపేట మండలం పెద్దముప్పారం గ్రామంలో బర్స్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పాఠశాల విద్యీర్థులతో చైతన్య ర్యాలీ పిర్వహించారు. ఎయిడ్స్‌ …

ఫర్నీచర్‌ షాపుపై అటవీశాఖ అధికారులు దాడి

మహబూబాబాద్‌ శపట్టణంలో అనుమతి లుకుండా యంత్రాలతో పనాచేస్తున్న ఫర్నీచర్‌ షాపుపై అటవీశాఖ అధికారులు దాడి యంత్రాలను. ఫర్నీచర్‌ను స్వాధీనం చేస్తుకున్నారు.

వరంగల్‌లో ఏసీబీ వలలో అవినీతి చేప

  వరంగల్‌: ఓ అవినీతి చేప అవినీతి నిరోధకశాఖ అధికారుల వలకు చిక్కింది. జిల్లా కలెక్టరేట్‌లో ఓ హాస్టల్‌ వార్డెన్‌ నుంచి లంచం డిమాండ్‌ చేసి తీసుకుంటుండగా …

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాస్‌ ఖర్చు తేల్చాలి: కేసీఆర్‌

వరంగల్‌: ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాస్‌ నిధుల ఖర్చు లెక్క తేల్చాలని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు డిమాండ్‌ వ్యక్తం చేశారు. ఈ నిధులపై లెక్కలు తేల్చకుంటే …