వరంగల్

కొండా సురేఖపై కేసు నమోదు

వరంగల్‌ :  పరకాల నియోజకవర్గ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కొండా సురేఖపై బుధవారం కేసు నమోదైంది. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు డబ్బులు పంపిణీ …

బ్లాస్టింగ్‌తో దద్దరిల్లుతున్న పల్లెలు

ఎల్కతుర్తి,మే 27, (జనంసాక్షి) మండలంలోని దామెర గ్రామ బోడ గుట్టను క్వారీ వ్యాపారులు బ్లాస్టింగ్‌లతో తొలుస్తుంంటే చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 8 సంవత్సరాల క్రితం …

లగడపాటీ.. నీ అడ్రస్‌ ఎక్కడ ?

– పరకాల పోరుగడ్డలో అడుగుపెట్టు నీ అంతు చూస్తాం : హరీష్‌రావు పరకాల మే, 27(జనం సాక్షి) : పరకాల ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ …

సింగరేణి పాలిటెక్నిక్‌ కళాశాల ధరఖాస్తుల స్వీకరణ

భూపాలపల్లి, మే 26, (జనంసాక్షి) : పదవ తరగతి పాసైన సింగరేణి కార్మికుల పిల్లల సింగరేణి ప్రభావిత గ్రామాల పిల్లలకు సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో నడుస్తున్న సీసీసీ …

మహిళలకు ఉచిత కంప్యూటర్‌ శిక్షణ

నర్సంపేట, మే 26(జనంసాక్షి) : 18 నుండి 25 సంవత్సరాల వయస్సు గల మహిళలకు ఉచిత కంప్యూటర్‌ శిక్షణతో పాటు స్పోకేన్‌ ఇంగ్లీష్‌ శిక్షణ తరుణి స్వచ్ఛంద …

నేడు టీబీజీకేఎస్‌ జనరల్‌బాడీ సమావేశం

భూపాలపల్లి, మే 26, (జనంసాక్షి) : భూపాలపల్లి ఏరియా టీబీజీకేఎస్‌ జనరల్‌బాడి సమావేశం నేడు స్థానిక కేటికే 5వ గని ఆవరణలొ జరగనున్నట్లు టీబీజీకేఎస్‌ బ్రాంచి ఉపాధ్యక్షుడు …

తిరుగుబాటు సభను జయప్రదం చేయాలి

నర్సంపేట, మే 26(జనంసాక్షి) : ఎమ్మార్పిఎస్‌ తిరుగుబాటు మహాసభను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి కల్లెపల్లి ప్రణయ్‌దీప్‌ మాదిగ పిలుపునిచ్చారు. శనివారం నర్సంపేట పట్టనంలోని …

ట్రాన్స్‌ ఫార్మర్‌ స్థాపించిన ఎమ్మెల్యే

చెన్నారావుపేట, మే 26(జనంసాక్షి) : ఈనెల 18న ప్రచురించిన చీకటిమయంలో ఉన్న ఈర్య తండా కథనానికి నర్సంపేట టిపిడి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌ రెడ్డి స్పందించి శనివారం …

మానుకోటకు తరలివెళ్లిన జేఏసీ నాయకులు

చెన్నారావుపేట, మే 26(జనంసాక్షి) : మానుకోటలో జరిగిన సంఘటన స్పూర్తి పోరు పాదయాత్రకు మండలం నుండి జేఎసి నాయకులు శనివారం తరలివెళ్లారు. అనంతరం జేఎసి మండల కోకన్వీనర్లు …

పరకాల తీర్పు ఆ పార్టీలకు గుణపాఠం కావాలి

భూపాలపల్లి, మే 26, (జనంసాక్షి) : పరకాలలో జరగు ఉపఎన్నికలో టీిఆర్‌ఎస్‌ గెలుపు ఇతర పార్టీలకు గుణపాఠం కావాలని టీిఆర్‌ఎస్‌ యూత్‌ నాయకులు సింగనవేని చిరంజీవి, సూర …