వరంగల్
గిరిజన సంక్షేమశాఖలో ఉపాద్యాయ బదిలీలు
వరంగల్: ఈ నెల 16నుంచి 30 వరకు గిరిజన సంక్షేమశాఖ పరిదిలోని ఉపాధ్యాయులకు బదిలీలు ప్రకియ నిర్వహించనున్నట్లు డిడి నికొలన్ తెలిపారు.
రైలు కింద పడి విద్యార్థిని మృతి
వరంగల్: కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన మంజుల వరంగల్కు పరిక్షరాసేందుకు వస్తూ అసంపర్తి రైల్వేస్టేషన్లో రైలు దిగుతు రైలుకింద పడి మృతి చెందినది.
భూములను గుండాలకు కట్టబెట్టింది సురేఖనే
వరంగల్:రైతులకు చెందిన అనేక భూములను సురేఖ గుండాల కోసం ధర్నా చేసి వారి భూములను కట్టబెట్టిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య కొండా సురేఖ దంపతులపై మండిపడ్డారు.
తాజావార్తలు
- కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోసం కాడెడ్లుగా మారిన రైతులు
- ప్రజలకోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తా
- పాలన లేని రాష్ట్రంలో.. సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినం అట: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- తెలంగాణ తల్లి విగ్రహనికి కేటీఆర్ పాలాభిషేకం
- మరోసారి రికార్డు స్థాయి ధర పలికిన బాలాపూర్ లడ్డూ
- మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని పరామర్శించిన కేటీఆర్
- భారత ప్రజాస్వామ్యంపై దాడి జరిగింది..
- తెలంగాణకు మరో మరో 4 మెడికల్ కాలేజీలు
- స్వదేశీ చిప్ తయారీ మా కల
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన
- మరిన్ని వార్తలు