అంతర్జాతీయం

అమెరికాలో దారుణం

మైనార్‌ బాలుడి కాల్పుల్లో తెలంగాణ వాసి మృతి న్యూజెర్సీ,నవంబర్‌17(జ‌నంసాక్షి): అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణ వాసి దారుణ హత్యకు గురయ్యాడు. వెంట్నార్‌ సిటీలో నివసిస్తున్న మెదక్‌కు చెందిన సునీల్‌ …

హెచ్‌-4 వీసాను కాపాడాలి

– లేకుంటే ప్రతిభావంతులు వెళ్లిపోతారు – అమెరికా కాంగ్రెస్‌లో బిల్లు పెట్టిన ఇద్దరు శాసన సభ్యులు వాషింగ్టన్‌, నవంబర్‌17(జ‌నంసాక్షి) : హెచ్‌-4వీసాతో జీవిత భాగస్వాములకు లభిస్తున్న పని …

యూఎస్‌లో టిఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచార కార్యాలయం

స్కైప్‌ ద్వారా ప్రారంభించిన మహేశ్‌ బిగాల న్యూజెర్సీ,నవంబర్‌15(జ‌నంసాక్షి): అమెరికాలో టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచార కార్యాలయం ప్రారంభమైంది. టీఆర్‌ఎస్‌-యూఎస్‌ఏ కన్వీనర్‌ శ్రీనివాస్‌ గంగగోని నాయకత్వంలో టీఆర్‌ఎస్‌-యూఎస్‌ఏ టీం ఈ …

కాలిఫోర్నియా కర్చిచ్చులో 130 మంది గల్లంతు

వారంతా 70 ఏళ్ల పైబడిన వారే తీవ్రంగా గాలిస్తున్న సహాయక సిబ్బంది కాలిఫోర్నియా,నవంబర్‌15(జ‌నంసాక్షి): అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చులో ఇప్పుడు 130 మంది గల్లంతయ్యారు. వారు …

అవినీతికి దూరంగా మోడీ ప్రభుత్వం

అత్యున్నత న్యాయస్తానంలో ఇండో అమెరికన్‌ నియోమి రావు నియామకానికి ట్రంప్‌ ఓకే వాషింగ్టన్‌,నవంబర్‌14(జ‌నంసాక్షి): అమెరికా సుప్రీం కోర్టు తర్వాత అత్యంత శక్తివంతమైన కోర్టుగా పరిగణించే డిసి సర్క్యూట్‌ …

ఉరిశిక్షను సమర్థించిన భారత్‌

  అరుదైన కేసుల్లో మాత్రమే అమలు ఐక్యరాజ్యసమితిలో భారత్‌ వివరణ ఐక్యరాజ్య సమితి,నవంబర్‌14(జ‌నంసాక్షి): ఉరిశిక్ష అమలుపై ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ తీర్మానానికి వ్యతిరేకంగా భారత్‌ ఓటు …

జనవరి 22 వరకు ఆగాల్సిందే!

శబరిమలపై సుప్రీం వెల్లడి న్యూఢిల్లీ, నవంబర్‌14(జ‌నంసాక్షి) : శబరిమలపై సుప్రీం ఇచ్చిన తీర్పును పునఃసవిూక్షించాలంటే జనవరి 22వరకు ఆగాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. శబరిమల ఆలయంలో …

వైట్‌హౌజ్‌లో దీపావళి వేడుకలు

వాషింగ్టన్‌,నవంబర్‌14(జ‌నంసాక్షి): వాణిజ్య పరమైన సంబంధాలను తమకు లాభదాయకంగా మార్చుకోవడంలో ఇండియా అత్యుత్తమ పనితీరు కనబరుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. వైట్‌ హౌస్‌ లో భారత …

రఫెల్‌పై సుప్రీంలో వాదనలు

విమాన కొనుగోళ్లలో రహస్యమేవిూ లేదని ప్రభుత్వ వాదన న్యూఢిల్లీ,నవంబర్‌14(జ‌నంసాక్షి): రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుపై బుధవారం సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. రాఫెల్‌ ధరలపై రహస్యం ఏవిూ లేదని …

అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌తో మోడీ భేటీ

ఉభయ దేశాల రక్షణ సహకారాలపై చర్చ సింగపూర్‌,నవంబర్‌14(జ‌నంసాక్షి): సింగపూర్‌ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌తో భేటీ అయ్యారు. ఇరుదేశాలకు …