జాతీయం

విరబూసిన ‘పద్మా’లు

` నటి శోభనకు పద్మభూషణ్‌.. మందకృష్ణకు పద్మశ్రీ ప్రదానం ` ఢల్లీిలో ఘనంగా ‘పద్మ’ పురస్కారాల రెండో విడత ప్రదానోత్సవం ` హాజరైన ప్రధాని మోదీ, అమిత్‌షా …

పాక్‌ను లొంగదీసుకున్నాం:మోదీ

` ఏప్రిల్‌ 22న జరిగిన ఉగ్రదాడికి 22 నిమిషాల్లో బదులిచ్చాం ` సిందూరం తుడిచిన వాళ్లకు ఆపరేషన్‌ సిందూర్‌తో జవాబిచ్చాం ` పాక్‌తో ఎలాంటి వాణిజ్యం, చర్చలు …

ఓబుళాపురం మైనింగ్‌ కేసులో ‘గాలి’తో సహా ఐదుగురికి జైలు

` ఏడేళ్ల పాటు జైలు శిక్ష ఖరారు ` వీడీ రాజగోపాల్‌కు అదనంగా మరో నాలుగేళ్లు జైలు ` తుది తీర్పు వెలువరించిన సీబీఐ కోర్టు ` …

మోదీ నిర్లక్ష్యం వల్లే ఉగ్రదాడి

` ముందే సమాచారమున్నా ఎందుకు భద్రత కల్పించలేదు..? ` కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు న్యూఢల్లీి(జనంసాక్షి):పహల్గాం ఉగ్రదాడి వ్యవహారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ …

నేడు దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్‌

` అన్ని రాష్ట్రాల్లోని 244 జిల్లాల్లో నిర్వహణ ` విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్‌లు, జనావాస ప్రాంతాల్లో శిక్షణ ` భద్రతా సన్నద్ధతపై,అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన తీరుపై పౌరులకు …

కస్తూరి రంగన్‌కు ప్రధాని మోదీ నివాళి.. దేశానికి ఆయన సేవలు చిరస్మరణీయం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ ఛైర్మన్, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం …

కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎం ఛార్జీలను పెంపు

ఒక్కో  లావాదేవీకి రూ. 21 ఉన్న ఛార్జీలను రూ. 23కి పెంచాపు ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎం లావాదేవీల ఛార్జీలను పెంచింది. సవరించిన ధరలు …

జార్ఖండ్ బొకారో జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ 

ఆరుగురు మావోయిస్టులు మృతి జార్ఖండ్, ఏప్రిల్ 21: రాష్ట్రంలోని బొకారో జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్  జరిగింది. లాల్ పానియా దగ్గర భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ …

ఢల్లీిలో కుప్పకూలిన భవనం

-11 మంది మృతి న్యూఢల్లీి(జనంసాక్షి): ముస్తాఫాబాద్‌ ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 11కు పెరిగింది. మరో 11మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. …

ప్రతీకార రాజకీయాల్లో భాగంగానే…

` ఈడీ ఛార్జిషీటులో సోనియా, రాహుల్‌ పేర్లు ` ఎంతమంది పేర్లు చేర్చినా భయపడే ప్రసక్తే లేదు : ఖర్గే న్యూఢల్లీి(జనంసాక్షి):క్ఫ్‌ (సవరణ) చట్టంలో పలు అంశాలపై …