జాతీయం

లండన్‌లో స్వర్ణం గెలిస్తే కాసుల వర్షమే

తమ అథ్లెట్లకు హర్యానా సీఏం బంపర్‌ ఆఫర్‌ న్యూఢీల్లి: పతి క్రీడాకారుని చిరకాల స్వప్నం ఒలిపింక్‌ మెడల్‌ గెలుచుకోవడం రేపటి నుంచి ప్రారంభం కాబోయో లండన్‌ ఒలిపింక్స్‌ …

శాంతిసౌంరాజన్‌ పరిస్థితిపై అజయ్‌ మాకెన్‌ సీరియస్‌

ప్రభుత్వం నుండి న్యాయసహాయం అందిస్తామని ప్రకటన న్యూఢిల్లీ, జూలై 25(జనంసాక్షి): ఆర్థికపరమైన ఇబ్బందులలో చిక్కుకున్న తమిళనాడు అథ్లెట్‌ శాంతి సౌందరాజన్‌ పరిస్థితిపై కేంద్ర క్రీడాశాఖా మంత్రి అజయ్‌ …

పెట్రోలు ధర పెంపుపై మండిపడ్డ మమత

కోల్‌కతా: పెంచిన పెట్రోలు ధరపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనార్జీ మరోసారి కేంద్రంపై మండిపడ్డారు. పెట్రోలు ధర పెంపు నిర్ణయాన్ని దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కితీసుకోవాలని …

రాజేశ్‌ఖన్నా చితాభస్మం గంగలో

రిషికేష్‌: బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రాజేశ్‌ఖన్నా చితాభస్మాన్ని బుధవారం పవిత్ర గంగానదిలో కలిపారు. ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌లో ఈ కార్యక్రమం జరిగింది. రాజేశ్‌ఖన్నా భార్య డింపుల్‌ కపాడియా, కుమార్తె రింకీలు …

రైల్లో యువతిపై అత్యాచార యత్నం

మైసూర్‌: వేగంగా వెళుతున్న రైలులో తనపై అఘాయిత్యం జరపబోయిన నలుగురు పురుషులను తీవ్రంగా ప్రతిఘటించిన ఒక 19ఏళ్ళ యువతి ఆ దుండగులు రైల్లో నుంచి బలంగా వెలుపలికి …

ప్రధానితో సమావేశమైన పవార్‌

న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో ఎన్‌సీపీ కాంగ్రెస్‌ల మధ్య చర్చలు జరిగాయి. చర్చల్లో ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, ఎన్‌సీపీతరుపున ఆ పార్టీ అగ్రనేత శరద్‌పవార్‌, …

కావేరీ జలాల సమస్య పరిష్కరించండి : జయలలిత

చెన్నయ్‌, జూలై 24 : కేంద్రానికి ఇప్పటివరకు లేఖలు రాసిన సిఎం జయలలిత మంగళవారం నాడు ఏకంగా మాటల తూటాలను సంధించారు. యుపిఎ ప్రభుత్వంలో అంతర్గత పోరు …

మహారాష్ట్ర సిఎంపై ఎమ్మెల్యేల అసంతృప్తి

ముంబాయి, జూలై 24 : మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ చవాన్‌ పై ఎమ్మెల్యేలు అసంతృప్తి వెల్లగక్కుతున్నారు. రెండేళ్ళ క్రితం మహారాష్ట్ర గద్దెనెక్కిన పృథ్వీరాజ్‌ చవాన్‌పై ఎమ్మెల్యేలు అసంతృప్తి …

టైగర్‌ రిజర్వ్‌డ్‌ ఫాారెస్టుల్లో పర్యాటకులను

అనుమతించొద్దు : సుప్రీం అదేశం పులుల సంరక్షణ కేంద్రాలలో పర్యటకం వద్దు న్యూఢిల్లీ, జూలై 24 : పులుల సంరక్షణ ప్రియులకు సుప్రీంకోర్టు చక్కటి శుభవార్త తెలియజేస్తూ …

ప్రధానితో సోనియా సమావేశం

న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ సమావేశమయ్యారు. మంత్రివర్గ పునర్‌ వ్యవస్తీకరణ, లోక్‌సభ పక్షనేత, కొత్త ఆర్థికమంత్రి పవార్‌ డిమాండ్లపై చర్చించినట్లు తెలుస్తోంది.