జాతీయం

మహారాష్ట్రలో రైలు ప్రమాదంలో ఒకరుమృతి

నాసిక్‌: నాసిక్‌లోని కాసారా వద్ద రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. లోకల్‌ రైలు విదర్భ రైలు …

ఇంక పార్టీలో క్రియా శీలకపాత్ర పోషిస్తా: రాహుల్‌గాంధీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తానని రాహుల్‌ గాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు. క్రియా శీలక పాప్ర పోషించేందుకు సిద్దం అని రాహుల్‌ అన్నారు. పార్టీతో …

పార్లమెంట్‌ హౌస్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల్లో పోలింగ్‌ సజావుగా సాగుతుంది. పార్లమెంట్‌ హౌస్‌లో యుపిఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధి, ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, యుపిఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జి, …

పగ్గాలు చేపట్టడంపై రాహులే నిర్ణయించుకోవాలి : సోనియా

న్యూఢిల్లీ:పార్టీలో కీలక పాత్ర పోషించడం, పార్టీ పగ్గాలు చేపట్టే విషయంలో తుది నిర్ణయం రాహుల్‌ దేనని యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. యూపీఏ ఉప రాష్ట్రపతిగా …

యుపిఎ ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా అన్సారి నామినేషన్‌ దాఖలు

న్యూఢిల్లీ, జూలై 18 : యుపిఎ ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా హమీద్‌ అన్సారి బుధవారంనాడు రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి ఎదుట దాఖలు చేశారు. …

ప్రణబ్‌కు మద్దతు పలికిన తృణమూల్‌

పార్టీలో ఒత్తిడికి తలొగ్గన దీదీ న్యూఢిల్లీ,జూలై17: ఎట్ట కేలకు మమతాబెనర్జీ రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌ ముఖర్జీకి ఓటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం ఆమె తమ …

మా మద్దతు ప్రణబ్‌ కే : మమతా బెనర్జీ

ఢిల్లీ : కొద్ది రోజులుగా రాష్ట్రపతి అభ్యర్థి మద్దతు విషయంలో తర్జన బర్జన పడుతున్న తృణముల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఎట్టకేలకు తన నిర్ణయాన్ని వెల్లడించారు. …

డిసెంబర్‌లో పాక్‌-భారత్‌ క్రికెట్‌ దోస్తానా

ముంబయి, జూలై 16 (జనంసాక్షి): క్రికెట్‌ క్రీడాభిమానులకు ఒక శుభవార్త! భారత్‌-పాక్‌ జట్లు ఆడే మ్యాచ్‌లను తిలకించే మహద్భాగ్యం అభిమానులకు మరికొద్ది నెలల్లో కలగనున్నది. పాకిస్తాన్‌ క్రికెట్‌ …

ఎన్డీఏ అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి బరిలో జశ్వంత్‌

న్యూఢిల్లీ, జూలై 16 (జనంసాక్షి): భారత ఉప రాష్ట్రపతికి జరగనున్న ఎన్నికలలో ఎన్డీయే అభ్యర్థిగా మాజీ విదేశాంగ మంత్రి జశ్వంత్‌ సింగ్‌ బరిలోకి దిగారు. యూపీఏ ప్రతిపాదించిన …

సఫాయి పనులు మనుషులతో చేయించొద్దని

ప్రధానిని కోరిన అమీర్‌ఖాన్‌ న్యూఢిల్లీ, జూలై 16 : సినీ హీరో అమీర్‌ఖాన్‌ సోమవారం ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను కలిశారు. మనుషు లతో డ్రైనేజీలు శుభ్రం చేయిస్తున్న …