జాతీయం

బుల్లితెర నటుడు  కుశాల్‌ పంజాబీ ఆత్మహత్య

ముంబయి,డిసెంబర్‌27(జ‌నంసాక్షి): ‘ఇష్క్‌ మైనే మార్జవాన్‌’ ధారవాహికతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న కుశాల్‌ పంజాబీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం కుశాల్‌ ముంబయిలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. …

ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు!

118 ఏళ్ల తర్వాత పడిపోయిన టెంపరేచర్‌ న్యూఢిల్లీ,డిసెంబర్‌27(జ‌నంసాక్షి): దేశ రాజధాని ఢిల్లీని చలి వణికిస్తోంది. అలాగే ఉత్తరాది కూడా వణుకుతోంది. చలి మంటలు కూడా చలిని అడ్డుకోలేకపోతున్నాయి. …

కజికిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం

టేకాఫ్‌ అయిన వెంటనే కుప్పకూలిన విమానం 14 మంది మృతి..పలువురికి గాయాలు న్యూఢిల్లీ,డిసెంబర్‌27(జ‌నంసాక్షి): కజకిస్తాన్‌లో ఆల్మాటీ నగరంలో శుక్రవారం ఉదయం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఆల్‌మటీ …

మహిళను హత్య చేసి ముఖం తగులబెట్టిన దుండగులు

రాంచీ,డిసెంబర్‌27(జ‌నంసాక్షి): ఓ మహిళను హత్య చేసి సగం శరీర భాగాలను తగలబెట్టిన సంఘటన ఝార్ఖండ్‌లోని ఖుంటి ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఓ మహిళను …

మహారాష్ట్రలో బలపడుతున్న ఉద్దవ్‌ 

గతానికి భిన్నంగా శివసేనను తీర్చిదిద్దే యత్నం ప్రజలకు చేరువయ్యేలా నిర్ణయాలు తండ్రి బాలథాక్రే విధానాలకు భిన్నంగా నడక ముంబై,డిసెంబర్‌27(జ‌నంసాక్షి): ఉద్దవ్‌ ఠాక్రే నాయకత్వంలో ఉన్న శివసేన మహారాష్ట్రలో …

రాకెట్‌ యుగంలో గుడ్డి నమ్మకాలు

– అంగవైకల్యం పోవాలని పిల్లల్ని మెడ వరకు పాతిపెట్టిన తల్లిదండ్రులు – సూర్యగ్రహణం రోజు మూఢనమ్మకం.. బెంగళూరు,డిసెంబర్‌ 26(జనంసాక్షి):గురువారం సూర్యగ్రహణం పూర్తయ్యింది. ప్రపంచవ్యాప్తంగా అందరూ ఈ సూర్యగ్రహణాన్ని …

మోడీ ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాని

– మండిపడ్డ కాంగ్రెస్‌ ఎంపి రాహుల్‌ న్యూఢిల్లీ,డిసెంబర్‌ 26(జనంసాక్షి): దేశంలో ఎక్కడా డిటెన్షన్‌ సెంటర్లు లేవని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ …

ప్రజలను రెచ్చగొడుతున్నారు

– రాజకీయపార్టీల నిరసనలపై మాట్లాడిన బిపిన్‌ రావత్‌ – ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వ్యాఖ్యలపై దుమారం – ఖండించిన పలువురు నేతలు న్యూఢిల్లీ, డిసెంబర్‌ 26(జనంసాక్షి): పౌరసత్వ …

లాయర్లకు ఐదు లక్షల వరకు వైద్యబీమా

ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ కానుక న్యూఢిల్లీ,డిసెంబర్‌18(జ‌నంసాక్షి): ఢిల్లీలో ఓటర్లుగా ఉన్న లాయర్లకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ కానుక ఇచ్చింది. న్యాయవాదులకు రూ.5 లక్షల వరకు వైద్య …

అమెరికా, బ్రిటన్‌లను తాకిన.. పౌరసత్వ’ సెగ!

ఈశాన్య రాష్టాల్రకు వెళ్లేవారు జాగ్రత్త వహించాలి – ట్రావెల్‌ అడ్వైజరీ జారీ చేసిన యూకే, యూఎస్‌ న్యూఢిల్లీ, డిసెంబర్‌14(జ‌నంసాక్షి) : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా భారత్‌లోని …